Home » Authors
Author Profiles
సంతోష్ కుమార్ బొజ్జ వన్ఇండియాతో కలిసి 2011లో జర్నలిస్టుగా తన కెరీర్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఫిల్మీబీట్ విభాగంలో పని చేస్తున్నారు. ఎంటర్టెన్మెంట్ రంగానికి సంబంధించిన తాజా వార్తలు ఎప్పటికప్పుడు పాఠకులకు అందించడం, సినిమా రివ్యూలతో పాటు, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, దక్షిణాది సినీ పరిశ్రమల్లో జరిగే...
I am Working for Filmibeat as a senior film journalist. Worked in Gemini Television, Vaarta, TV9, Sakshi, Namasthe Telangana. I have attended film Festivals, Seminars.
ప్రస్తుతం ఫిల్మీబీట్ తెలుగులో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నాను. గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, నమస్తే ఆంధ్ర, గుల్టే, తుపాకీ సహా పలు సంస్థలలో సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్ తదితర విభాగాల్లో పని చేశాను. పలు ఫిలిం ఫెస్టివల్స్, సెమినార్లలో పాల్గొన్నాను.
Mr. Chetupelli Sanjiv Kumar has joined the Filmibeat-Telugu Team as a Sub Editor on August 16, 2022. He has a M.A in Mass Communication from Telangana University, Nizamabad. His Job Location is Hyderabad.
My name is Joudi Jyothi. I am Working as Sub Editor For Filmibeat. Earlier, I worked for ABP Desam And ETV Bharat. I studied MA Mass Communication and Journalism in Telangana University, Nizamabad.
Filmibeat Telugu provides all the latest film news, movie updates, hero, heroin news, box-office collections, television news, movie reviews, gossips, movie trailer and teaser in the Telugu film industry Tollywood, Bollywood, kollywood, mollywood and sandalwood updates Stay tuned for exclusive insights
హాయ్.. నాపేరు గరికపాటి రాజేష్. ఒక ప్రముఖ దినపత్రికలో రిపోర్టర్గా జర్నలిజంలో నా కెరీర్ను ప్రారంభించాను. ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో రిపోర్టర్గా కూడా పనిచేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ లో ఎంఏ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్లో పీజీ చేశాను. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, వాటిని విశ్లేషించడం, ఒక్క రాజకీయం అనే కాకుండా ఆధ్యాత్మికం, బిజినెస్, సినిమా, క్రీడలు.. అన్నిరంగాలకు సంబంధించిన వార్తలు రాయడం నా బలం. ప్రస్తుతం వన్ ఇండియా తెలుగు (ODMP) లో సబ్ ఎడిటర్ గా విధులు నిర్వహిస్తున్నాను.
రాజశేఖర్ గర్రెపల్లి 2013 నుంచి తెలుగు‘ODMPL’లో పని చేస్తున్నారు. 2009 నుంచి ఈయన మీడియా రంగంలో ఉన్నారు. గతంలో ఈటీవీ-2, జీ-24గంటలు న్యూస్ ఛానళ్లలో పనిచేశారు. ప్రస్తుతం తెలుగు‘ODMPL’లో సీనియర్ సబ్ ఎడిటర్గా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, జాతీయ, అంతర్జాతీయ వార్తలను, ఆసక్తికర కథనాలను అందిస్తుంటారు.2018 నవంబర్లో వ్యక్తిగత కారణాలతో సంస్థ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2019లో తిరిగి విధుల్లో చేరారు.
డాక్టర్ .ధరణికోట వీణావాణి తెలుగులో పీహెచ్. డి, జర్నలిజంలో పీజీ చేశారు. 14 సంవత్సరాలుగా జర్నలిజంలో రాణిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా తాను సాగించిన ప్రయాణంలో ఎన్నో సామాజిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. 2004 లో జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి నేటివరకు వివిధ ఛానల్స్ లో పని చేశారు. సాక్షి టీవీ లో డిస్ట్రిక్ట్ కరస్పాండెంట్ గా, 93.5 రెడ్ ఎఫ్.ఎంలో ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ గానూ, జెమినీ న్యూస్ లో స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశారు. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణలు అందిస్తారు. జర్నలిజం పట్ల అంకిత భావంతో పని చేసే వీణావాణి నిస్పక్షపాతంగా వార్తా విశ్లేషణలు అందించటమే కాక వివిధ టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు సైతం చేసిన అనుభవం వుంది. బెస్ట్ జర్నలిస్ట్ గా పలు మార్లు అవార్డులను అందుకున్న డాక్టర్ . వీణావాణి ఎలాంటి వార్త అయినా పారదర్శకంగా ఇస్తారు. చక్కని భాషా నైపుణ్యంతో పాటు, సమగ్ర విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉన్న డాక్టర్ వీణావాణి వార్తల్లో ప్యూరిటీ, కథనాల్లో క్లారిటీ వుంటుంది. 2019 నుంచి ODMPLలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.