Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హిట్టేది?
ఈ వారం సుదీర్ఘకాలం నిర్మాణం జరుపుకున్న 'నా మనసుకేమయింది' విడుదలైంది. పరమేష్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాలో సింధు తులానీ హీరోయిన్ గా నటించింది. అలాగే కమిడియన్లు కృష్ణ భగవాన్, రఘుబాబు హీరోలుగా 'దొంగ సచ్చినోళ్ళు' విడుదలైంది. రంభ వీరికి జంట గా చేసింది. కాని చిత్రంగా ఈ రెండు సినిమాలు రిలీజయ్యాయనే విషయం మాట్లాడుకునే వారే కరువయ్యారు.
ఇక అంతకు ముందు వారం రిలీజయిన 'బొమ్మనా బ్రదర్స్ - చందనా సిస్టర్స్' , 'మైఖేల్ మదన్ కామరాజు' సినిమాల పరిస్ధితి అంతకన్నా ఘోరంగా ఉంది. దాంతో పూర్తి స్ధాయి ప్లాపులుగా సెటిలయి పోయాయి. బి.సి సెంటర్లలలో వర్కవుట్ అవుతాయేమో అనుకున్న దర్శకనిర్మాతల ఆశలని కామిడీ గా నీరుగార్చేసాయి.
ఇక పవన్ కళ్యాణ్, ఇలియానా నటించిన 'జల్సా' కలెక్షన్స్ వేసవి సెలవుల ఎఫెక్టు లేకుండా నీరసంగా ఉన్నాయి. 'భలే దొంగలు' అయితే బయిట యావరేజి టాక్ తెచ్చుకున్నా ...థియేటర్లు బావురమంటున్నాయి.
పస
లేని
కథ,
నీరసమైన
కథనాలతో
వచ్చిన
ఈ
సినిమాలన్ని
ఒకే
రేంజిలో
పరుగెడుతున్నాయి.
ఇక
నిన్న
రిలీజయిన
'పరుగు'
ప్రస్తుతం
మంచి
కలెక్షన్
లతో
పరుగెడుతోంది.
కాని
డివైడ్
టాక్
తెచ్చుకోవటంతో
అది
ఎంత
కాలం
నిలబడుతుందో
తెలియటం
లేదు.
దాంతో
వచ్చే
వారం
రిలీజయ్యే
'కంత్రి'
పైనే
అందరి
కళ్ళూ
ఉన్నాయి.