twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    150 స్క్రీన్స్ పెంచుతున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయన'. సంక్రాంతి కానుకగా విడుదలై ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి పండుగ వెళ్లిపోయినా కలెక్షన్స్ లో తన మ్యాజిక్ ని కొనసాగిస్తోంది. ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.

    డిమాండ్ మేరకు 150 ధియోటర్స్ పెంచుతున్నారు.నైజాంలో రిలీజ్ చేసిన సునీల్ నారంగ్ ...మాట్లాడుతూ..కేవలం 120 ధియోటర్స్ కు మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేసామన్నారు. అయితే ఇప్పుడు అక్కడ 55 ధియోటర్స్ పెంచుతున్నామన్నారు. అలాగే నైజాంలో ఆరు రోజుల్లో 5.20 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు.

     Nagarjun's Soggadu : 150 screens added

    నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.

    English summary
    Soggade Chinni Nayana is still continuing its great run. From today onwards another 150 screens will be added.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X