For Daily Alerts
Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జక్కన్న భారతంలో కృష్ణుడిగా అమీర్.. కర్ణుడిగా షారుఖ్!
Gossips
oi-Rajababu
బాహుబలి2 తర్వాత మహాభారతాన్ని తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
By Rajababu
|
బాహుబలి2 తర్వాత మహాభారతాన్ని తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సన్నాహాలు మొదలుపెట్టినట్టు ఫిలింనగర్ లో ఓ వార్త షికారు చేస్తున్నది.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ కృష్ణుడిగా, షారుక్ ఖాన్ కర్ణుడిగా నటించే అవకాశమున్నట్టు సమాచారం. అయితే జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏంటనే విషయంపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
ఇదిలా ఉండగా బాహుబలి2 తర్వాత 1000 కోట్ల బడ్జెట్ తో గరుడ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు గతంలో జక్కన తెలిపారు. ఈ నేపథ్యంలో గరుడు ఉంటుందా లేక మహాభారతాన్ని తెరకెక్కిస్తారా అనే విషయంపై స్పష్టత రావాలంటే రాజమౌళి పెదవి విప్పాల్సిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: aamir khan shah rukh khan ss rajamouli ఆమీర్ ఖాన్ షారుక్ ఖాన్ ఎస్ ఎస్ రాజమౌళి మహాభారతం
English summary
There is rumour that SS Rajamouli is getting ready for Mahabharat after Baahubali-2. and Shah Rukh Khan and Aamir Khan ready for potraying as krishna, Karna
Story first published: Friday, January 27, 2017, 18:35 [IST]
Other articles published on Jan 27, 2017