1971 భారత సరిహద్దు సినిమా 1971 వ సంవత్సరంలో పాకిస్తాన్ కి, భారతదేశానికి మద్య జరిగిన యుద్ద నేపద్యంలో ఈ కథాంశం నడుస్తుంది, అలాంటి సందర్భంలో యుద్దం లేని ప్రపంచాన్ని చూదాలనుకునే ఓ మేజర్ కథ అంతే కాదు ఆ యుద్ధం జరిగిన ప్రదేశంలోనే ఈ చిత్రాన్ని చిత్రీకరించటం విశేషం. ఇందులో మోహన్ లాల్, అల్లు శిరిష్, శృష్టి దాంగే, అరునోదయ్ సింగ్, ఆశ శరత్, ప్రియాంక అగర్వాల్, రెంజి పనికెర్ కరుప్, సైజు కరుప్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మేజర్ రవి వహించారు మరియు నిర్మాత పూజా కాత్యాయని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సిద్దర్థ్ విపిన్ స్వరాలు, గోపి సుందర్, నజిమ్ హర్షద్, రాహుల్ సుబ్రమణ్యం కలిసి సమకుర్చరు.
-
మేజర్ రవిDirector
-
పూజా కాత్యాయనిProducer
-
గోపి సుందర్Music Director
-
సిద్దార్థ్ విపిన్Music Director
-
నజిమ్ హర్షద్Music Director
-
డైరెక్టర్ కొట్టిన దెబ్బకు జూనియర్ ఆరిస్ట్ మృతి....సీక్రెట్ బయట పెట్టిన శివాజీ రాజా..!
-
Pushpa 2 రాజమౌళి, షారుక్ రికార్డులు అల్లు అర్జున్ బ్రేక్.. పుష్ప 2 బిజినెస్ ఎన్ని వందల కోట్లంటే?
-
డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
మీ రివ్యూ వ్రాయండి