సినిమా వార్తలు
-
హీరోల ద్విపాత్రాభినయంతో చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ త్రిపాత్రాభినయంలో నటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించాడు. జై లవకుశ చిత్రం విడుదలై నేటికి..
-
టాలీవుడ్లో ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకులకు ఓ ప్రయోగశాల. ఇటీవల కాలంలో పలువురు ఎన్టీఆర్ స్టామినాకు తగినట్టు కథలు అల్లుకొని ప్రేక్షకులను మెప్పించారు. అందుకు సాక్ష్యంగా టెంపర్,..
-
2018 సంక్రాంతి సందర్భంగా వెండితెరపై పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి', బాలయ్య ‘జై సింహ' పోటీ పడ్డ సంగతి తెలిసిందే. వీటితో పాటు సూర్య నటించిన డబ్బింగ్ మూవీ ‘గ్యాంగ్', రాజ్ తరుణ్..
-
పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం యూఎస్ఏలో గతంలో ఏ తెలుగు సినిమా రిలీజ్ అవ్వనన్ని లొకేషన్లలో విడుదలైంది. 'ఎల్ఏ తెలుగు' వారు ఈ చిత్రాన్ని అక్కడ 209 లొకేషన్లలో విడుదల చేశారు. రిలీజ్ విషయంలో ఇది..
సంబంధిత వార్తలు