Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ అంటే పిచ్చి: జెండా పాతేంగే...(ఫోటోస్)
హైదరాబాద్: మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. విడుదల రోజే సినిమా చూడాలని ఫ్యాన్స్ తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. ఇక కాలేజీ కుర్రాళ్లయితే కాలేజీలకు బంక్ కొట్టి మరీ టిక్కెట్లు సంపాదించడానికి థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు.
హైదరాబాద్లోని ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్లో తొలిరోజు అత్యధిక షోలు ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల్లో టిక్కెట్స్ దొరకని వారు సైతం టిక్కెట్లు దొరుకుతాయనే ఆశతో ఐమాక్స్ బాట పట్టారు. మహేష్ బాబు అంటే ఎంత పిచ్చి అభిమానమో ఇలాంటి సంఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. మరో వైపు విశాఖ సముద్ర తీరంలో ఆగడు జెండాలు పాతి సరికొత్తగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు ఆగడు జెండాలతో ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్లైడ్ షోలో ఫోటోలు....
ఐమాక్స్ థియేటర్ వద్ద...
ఐమాక్స్
థియేటర్
వద్ద
టిక్కెట్ల
కోసం
బారులు
తీరిన
మహేష్
బాబు
అభిమానులు.
అంచనాలు భారీగానే...
మహేష్
బాబు
సినిమా
అంటేనే
క్రేజ్
భారీగా
ఉంటుంది.
దూకుడు
దర్శకుడు
శ్రీను
వైట్ల
సినిమా
కావడంతో
అంచనాలు
మరింత
పెరిగాయి.
గ్రాండ్ రిలీజ్
‘ఆగడు'
చిత్రాన్ని
ఈరోస్
ఇంటర్నేషనల్
సంస్థ
భారీగా
2000
స్క్రీన్లలో
విడుదల
చేస్తోంది.
విశాఖ తీరంలో..
విశాఖ
తీరంలో
ఆగుడు
జెండాలు
పాతిన
దృశ్యం.