Don't Miss!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సీక్రెట్ గా...: ప్రధానితో ఆమిర్ఖాన్ డిన్నర్!
ముంబై: క్రితం సంవత్సరం అసహనంపై ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మన దేశ ప్రధాని మోదీతో కలిసి శనివారం రాత్రి డిన్నర్ చేశారు. ఈ డిన్నర్లో నటి కంగనా రనౌత్ కూడా పాల్గొన్నట్టు సమాచారం.
ఈ డిన్నర్ లో ..రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన రాయబారులు హాజరయ్యారు. ముంబయిలో మేకిన్ ఇండియాపై కార్యక్రమం జరిగిన అనంతరం ఈ డిన్నర్ను ఏర్పాటుచేశారు. అత్యంత రహస్యంగా గా జరిగిన ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు.
అమీర్ అసహనంపై చేసిన వ్యాఖ్యలను అప్పుడు భాజపా తప్పుపట్టింది. ఇన్ క్రెడిబుల్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఆమీర్ఖాన్.. అసహనంపై వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తరువాత జరిగిన పరిణామాలతో ఆమీర్ను ఇన్ క్రెడిబుల్ ఇండియాకు అంబాసిడర్ నుంచికేంద్రపర్యాటకశాఖ తొలగించిన విషయం తెలిసిందే.