Don't Miss!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యాంకర్ ఝాన్సీ నిర్మాతగా ఆంగ్ల చిత్రం
హైదరాబాద్:
ప్రసిద్ధ
బుల్లితెర
వ్యాఖ్యాత,
నటి
ఝాన్సీ
నిర్మాతగా
మారారు.
షీతల్
మోర్జారియా
దర్శకత్వంలో
ఎ
బనాయేంగే
ఫిల్మ్
ప్రొడక్షన్
పతాకంపై
రేఖ
పప్పుతో
కలిసి
ఆంగ్లంలో
'ఆల్
ఐ
వాంట్
ఈజ్
ఎవ్రిథింగ్'
చిత్రాన్ని
నిర్మించారు.
స్త్రీ
స్నేహం
నేపథ్యంలో
రూపొందిన
ఈ
సినిమాకు
ఛాయా
గ్రాహకుడు,
కూర్పరి
మినహా
మిగిలిన
టీమ్
అంతా
మహిళలే
కావడం
విశేషం.
సాగరి
వెంకట,
సంపద
హర్కారా,
అయాంతా
మిఛెల్
ముఖ్యతారలుగా
నటించారు.
ఈ నెలాఖరున గోవాలో జరుగనున్న సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపికైంది. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ 'ఇంత వరకూ అబ్బాయిల ఫ్రెండ్షిప్ తో చాలా సినిమాలు వచ్చాయి కానీ, అమ్మాయిల ఫ్రెండ్షిప్ గురించి ఎవరూ డీల్ చేయలేదు. ఈ సినిమాలో మూడు పాత్రలే ఉంటాయి.
ముగ్గురు అమ్మాయిలు, వారి స్నేహం, తమ సమస్యల పరిష్కారం నేపథ్యంలో చాలా బోల్డ్ నేచర్లో ఈచిత్రం చేసాం. ఆగస్టులో చిత్రీకరణ చేసాం. 62 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రాన్ని అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపిస్తాం. త్వరలో దేశ వ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: శోభన ఎన్. రావు.