Don't Miss!
- News ఏపీలో కూటమి కోసం ప్రధాని మోదీ కీలక నిర్ణయం..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోతో కలిసి బెడ్ మీద అనుష్క... ఫోటో షేర్ చేసిన డైరెక్టర్!
హైదరాబాద్: కరణ్ జోహార్ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అనుష్క శర్మ జంటగా ‘యే దిల్ మై ముష్కిల్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సమయం తెలియకుండా కష్టపడుతున్నారు. షూటింగులో పాల్గొని పాల్గొని అలసి పోయిన రణబీర్, అనుష్క ఒకే బెడ్ మీద కూలపడిపోయి నిద్రలోకి జారుకున్నారు.
ఈ ఫోటోను కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ...యే దిల్ హై ముష్కిల్ సినిమా షూటింగులో నటీనటులు, టెక్నీషియన్స్ మీద ఓవర్ వర్క్ లోడ్ పడింది. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం అంటూ కరణ్ జోహార్ ఈ ఫోటోను షేర్ చేసారు.
Non
stop
shoot
for
#AeDilHaiMushkil
...overworked
cast
and
crew!
Here's
a
sneak
peek
pic.twitter.com/p2HngNgquF
—
Karan
Johar
(@karanjohar)
December
8,
2015
ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కూడా అతిథి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.
1977లో విడుదలైన ‘దూస్రా ఆద్మీ' చిత్రానికి రీమేక్ గా ‘యే దిల్ హై ముష్కిల్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2016 దివాళి నాటికి విడుదల చేయాలనే ప్రణాళికలతో ముందుకు సాగుతోంది ఆ చిత్ర టీం. ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ లాంటి స్టార్ల ఉండటం వల్ల సినిమాకు మంచిరెస్పాన్స్ వస్తుందని దర్శకుడు కరణ్ జోహార్ భావిస్తున్నారు.