Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
షారుక్ పై దేశద్రోహం కేసు.. రయీస్ పై నిషేధం..
పాకిస్థాన్ నటి మహిరాఖాన్ నటించిన చిత్రాన్ని రాష్ట్రంలో నిషేధించాలని శుక్రవారం పలు థియేటర్ల సేన, వీహెచ్ పీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం రయీస్ కు విశ్వహిందూ పరిషత్, శివసేన కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది.
పాకిస్థాన్ నటి మహిరాఖాన్ నటించిన చిత్రాన్ని రాష్ట్రంలో నిషేధించాలని శుక్రవారం పలు థియేటర్ల సేన, వీహెచ్ పీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వ్యవహారం షారుక్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. రయీస్ చిత్రంలో పాకిస్థాన్ సంతతికి చెందిన నటి, వీజే మహీరాఖాన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
గుజరాత్ కు చెందిన మాఫియా డాన్ అబ్దుల్ లతీఫ్ జీవిథ కథను తెరకెక్కించినట్టు ఆరోపణలు వెల్లువెత్తున్ననేపథ్యంలో ఈ ఆందోళనలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాకుండా రయీస్ చిత్రంలో నటించిన షారుక్ పై దేశద్రోహం కేసు పెట్టాలని, ఈ చిత్రంలో హింస మితీమిరి ఉందనే కార్యకర్తలు ఆరోపించారు. గుజరాత్ లోని వల్సాద్ పట్టణంలో భారీగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.