For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరంజీవిని కలిసిన భగవద్గీత ఫౌండేషన్ టీమ్
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని భగవద్గీత ఫౌండేషన్ టీం కలిసి జులై 29న జరిగే ‘సంపూర్ణ భగవద్గీత' ఆడియో ఆవిష్కరణ మహోత్సవానికి ఆహ్వానించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో ఈ వేడుక జరుగనుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చలనచిత్ర, పారిశ్రామిక, రాజకీయ, విద్య, వైద్య, సేవా, క్రీడా రంగ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక జరుగనుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Bhagavadgita Foundation team today met Chiranjeevi and invited him for "Sampoorna Bhagavadgita" audio launch!!!
Story first published: Wednesday, July 1, 2015, 13:53 [IST]
Other articles published on Jul 1, 2015