For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
దర్శకుడు పూరి జగన్నాథ్ భార్యపై కేసు నమోదు
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ భార్య లావణ్యపై హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లిటికేషన్లో ఉన్న రూ. 5 కోట్ల విలువైన భూమిని ఇతరులకు అమ్మారనే ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే బిల్డర్ చేతిలో తాము మోస పోయామని పూరి జగన్నాథ్ ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
CCS polide case files against Puri Jagannath's wife Lavanya in land litigation case.
Story first published: Thursday, August 28, 2014, 18:56 [IST]
Other articles published on Aug 28, 2014