Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షాక్: తప్పతాగి చిరంజీవి వెంట పడ్డారు!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. కొందరు యువకులు తప్పతాగి ఆయన కారును వెంబడిస్తూ వేధింపులు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏదో పని మీద ఆయన బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ కి వెళ్లారు. తిరిగి వస్తుండగా తప్పతాగిన కొందరు యువకులు ఆయన కారును వెంబడిస్తూ వేధించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజ్ కృష్ణ హోటల్ నుండి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వరకు వారు చిరంజీవి కారును వెండించినట్లు సమాచారం. చిరంజీవి తన వెంట ఉన్న సెక్యూరిటీకి వారి గురించిన వివరాలు సేకరించాలని చెప్పినట్లు సమాచారం. మరి చిరంజీవి వారిపై కంప్లైంట్ చేస్తారా? వారితో పాటు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
చిరంజీవి
150
చిరంజీవి
150
వ
చిత్రం
ప్రకటించేదాకా
మీడియాలో,
అభిమానుల్లో
ఇదే
పెద్ద
చర్చనీయాంశంగా
ఉంటోంది.
ఎక్కడ
ఏ
సినిమా
రిలీజై
హిట్టైనా
దాని
రైట్స్
తీసుకుని
చిరంజీవి
సినిమా
చేసేస్తారంటూ
మీడియాలో
వార్తలు
వస్తున్నాయి.
తాజాగా
అలాంటి
రూమర్
ఒకటి
గత
కొద్ది
రోజులు
గా
తమిళ
సిని
వర్గాలో
మొదలైంది.
చిరంజీవి దృష్టి రీసెంట్ గా అజిత్ హీరోగా వచ్చి హిట్టైన ‘వేదాలం' కన్నుపడిందని, ఈ మేరకు ఆయన ఆ నిర్మాతను స్పెషల్ షో వేయమని చెప్పనట్లు సమాచారం. ఇంతకు ముందు కూడా చిరంజీవి... విజయ్ హీరోగా వచ్చిన కత్తి చిత్రం రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు.