For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ దుర్గాప్రసాద్ కన్నుమూత
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వాసిరెడ్డి దుర్గాప్రసాద్ ఇక లేరు. 84 సంవత్సరాల దుర్గా ప్రసాద్ వయసు పైబడటంతో అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ కన్నుమూసారు. భారతీయ సినీ పరిశ్రమలో ప్రఖ్యాతిగాంచిన సినిమాటోగ్రాఫర్లలో ఆయన ఒకరు.
అమితాబ్ బచ్చన్, మనోజ్ కుమార్ హీరోగా వెలిగిన రోజుల్లో ఆయన బాలీవుడ్లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా పేరుగాంచారు. దాదాపు 99 బాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలకు ఆయన తన సేవలు అందించారు. తెలుగులో దుర్గాప్రసాద్ పనిచేసిన చివరి చిత్రం స్వరాభిషేకం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Cinematographer Durga Prasad passes away
Story first published: Thursday, September 10, 2015, 12:49 [IST]
Other articles published on Sep 10, 2015