Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ కధను నా భార్య కూడా ఒప్పుకోలేదు
తెలుగులో వెంకట్ మూ వీస్ పతాకంపై శ్రీనువాసరాజు దర్శకత్వ లో వెంకట్ నిర్మించిన సినిమా దండుపాళ్యం. ఇది కన్నడ చిత్రానికి అనువాదరూపం. ఈ చిత్రం శుక్రవారం విడుదలైన సం దర్భంగా మీడియా పమావేశం ఏర్పాటు చేసారు. త్వరలో దండుపాళ్యం-2 చేస్తున్నారు. ఆ చిత్రం ఒక డ్రామా, పొలిటికల్ నేపధ్యంతో వుంటుంది న్నారు. ఇక పూజా గాంధీ మాట్లాడుతూ ''రొటీన్కు భిన్నంగా వుం డలనే ఈ పాత్ర చేశాను'' అన్నారు. మఖర్దేశ్ పాండే మాట్లాడుతూ... ఈ చిత్రంలో నన్ను పూర్తి వైవిధ్యమైన పాత్రలో చూపించారన్నారు.
తమిళంలో 'కరిమేడు', మలయాళంలో 'తిరుట్టు గ్రామం' పేర్లతో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకా బోజ్పురిలో కూడా ఈ సినిమాను అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ తారాగణంతో బాలీవుడ్లోకి ఈ సినిమాను రీమేక్ చేయనుండటం విశేషం. గోవా ఇండియా పనోరమాలో ప్రదర్శనకు అర్హత సంపాదించిన ఈ సినిమా సీక్వెల్ నిర్మాణానికి కూడా పలువురు కన్నడ నిర్మాతలు పోటీపడుతున్నారు. ఈ నెలలోనే 'దండుపాళ్యం' చిత్రాన్ని విడుదల చేసి, 'దండుపాళ్యం-2' చిత్రాన్ని స్టార్ట్ చేస్తామని దర్శకుడు తెలిపారు.
బెంగళూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం దండుపాళ్య. మానభంగాలు, వరుస హత్యలు, దోపిడీలతో బెంగళూరు, చిత్తూరు, వేలూరు నగరాలను ఉక్కిబిక్కిరి చేసిన ఆ గ్రామంలో జరిగిన యధార్థ గాధ ఆధారంగా కన్నడంలో రూపొందించిన చిత్రం 'దండుపాళ్య'. బొమ్మాలి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్పాండే, రవి కాలే, నిషా కొఠారి, రఘు ముఖర్జి ఇందులో ప్రధాన పాత్రధారులు. తెలుగువాడైన శ్రీనివాసరాజు ఈ సినిమాకు దర్శకుడు.