Don't Miss!
- News పాపం అంబాని, ఆదానిలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్ చేసిన సీఎం
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూ. 300 కోట్ల డీల్?
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తెలుగులో మహేష్ బాబు సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనతో భారీ డీల్స్ కుదుర్చుకోవడానికి పలు భారీ సినీ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ‘శ్రీమంతుడు' విజయం తర్వాత ఈ పోటీ మరింత ఎక్కువైంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ మహేష్ బాబుతో రూ. 300కోట్ల విలువైన భారీ డీల్ను కుదుర్చుకున్నట్లు సమాచారం. తెలుగు సినిమా చరిత్రలో ఒక హీరోతో ఈ రేంజిలో డీల్ కుదరడం ఇదే ప్రథమం అంటున్నారు. అయితే ఈ డీల్ ఎలా ఉండబోతోంది? ఆ సంస్థతో ఎన్ని సినిమాలు చేస్తారు? అనేది తెలియాల్సి ఉంది.
రెమ్యూనరేషన్లో
కూడా
రికార్డ్...
మహేష్,
మురగదాస్
కాంబినేషన్
లో
ఓ
చిత్రం
రెడీ
అవుతున్న
సంగతి
తెలిసిందే.
ఈ
చిత్రంకు
సంభంధించిన
కథ
ఫైనలైజ్
చేసి
ఇప్పుడు
కాస్టింగ్
మొదలు
పెట్టారు.
హీరోయిన్
గా
శృతి
హాసన్
ని
ఫైనలైజ్
చేసారు.
అలాగే...ఏప్రిల్
రెండవ
వారం
2016
నుంచి
షూటింగ్
ప్రారంభం
కానుందని
సమచారం.
తాజాగా
అందుతున్న
సమాచారం
ప్రకారం
ఈ
సినిమాకు
మహేష్
బాబు
రూ.
25
కోట్ల
రెమ్యూనరేషన్
తీసుకుంటున్నట్లు
తెలుస్తోంది.
టాలీవుడ్లో
ఇప్పటి
వరకు
ఇదే
హయ్యెస్ట్
రెమ్యూనరేషన్
అని
టాక్.
ఈ
సినిమా
తెలుగు,
తమిళంలో
ఒకేసారి
విడుదలవుతున్న
నేపథ్యంలో
ఇంత
భారీ
మొత్తం
ఆఫర్
చేసినట్లు
తెలుస్తోంది.
బ్రహ్మోత్సవం...
ప్రస్తుతం
మహేష్
బాబు
శ్రీకాంత్
అడ్డాల
దర్శకత్వంలో
‘బ్రహ్మోత్సవం'
సినిమాలో
నటిస్తున్నారు.
లుగు,
తమిళ్
లో
పి.వి.పి
సంస్థ
ఈ
చిత్రాన్ని
భారీ
బడ్జెట్
తో
రూపొందిస్తుంది.
ఈ
చిత్రంలో
మహేష్
సరసన
సమంత,
కాజల్,
ప్రణీత
నటిస్తున్నారు.
ఈ
చిత్రం
ప్రస్తుతం
శరవేగంగా
షూటింగ్
జరుపుకుంటుంది.
తాజాగా
అందుతున్న
సమాచారం
ప్రకారం
ఈ
చిత్రాన్ని
ఏప్రిల్
8,
2016న
విడుదల
చేసేందుకు
ప్లాన్
చేస్తున్నారట.
బ్రహ్మోత్సవం చిత్రాన్ని పి.వి.పి సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. సత్యరాజ్, జయసుధ, రావు రమేష్, ప్రకాష్రాజ్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్, కూర్పు: శ్రీకర ప్రసాద్, కళ: తోట తరణి.