Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
22 కోట్ల అప్పు: రజనీకాంత్ ఆస్తులు వేలం
చెన్నై: రజనీకాంత్ అభిమానులకు షాకింగ్ న్యూస్. అప్పు చెల్లించని కారణంగా ఆయన ఆస్తులను బ్యాంకు వారు వేలం వేస్తున్నారు. సౌతిండియాలో అత్యధికంగా రెమ్యూనరేన్ తీసుకునే హీరో అయిన రజనీకాంత్ విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వివరాల్లోకి
వెళితే...
ఎగ్జిమ్
బ్యాంకుకు
బాకీ
ఉన్న
రూ.
22
కోట్లు
చెల్లించని
కారణంగా
ఆయన
ఆస్తులు
వేలం
వేయనున్నట్లు
సదరు
బ్యాంకు
వారు
ఓ
ప్రకటనలో
తెలిపారు.
ఈ
మేరకు
వార్తా
పత్రికల్లో
ప్రకటనలు
కూడా
జారీ
చేసారు.
మరి
రజనీకాంత్
ఇంత
మొత్తం
ఎందుకు
అప్పుగా
తీసుకున్నారు,
ఎందుకు
చెల్లించలేదు
అనే
విషయాలు
ఆరా
తీస్తే
కొచ్చాడయాన్
సినిమాకు
సంబంధించిన
ఇంత
భారీ
మొత్తం
బ్యాంకు
నుండి
అప్పుగా
తీసుకున్నట్లు
తెలుస్తోంది.
మీడియా వన్ అనే సంస్థ ఎగ్జిమ్ బ్యాంకు నుండి రూ. 22 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పు వ్యవహారంలో రజనీకాంత్ భార్య లత షూరిటీ ఇచ్చారు. ఇందుకుగాను రజనీకాంత్కు చెందిన కొంత స్థలాన్ని షూరిటీగా చూపారు. అయితే గడుపు దాటినా మీడియా వన్ సంస్థ అప్పు చెల్లించక పోవడంతో రజనీకాంత్ చెందిన ఆస్తిని వేలానికి సదరు బ్యాంకు నోటీసులు జారీ చేసింది.
ఎగ్జిమ్ బ్యాంక్ పత్రిక ప్రకటన నేపథ్యంలో.....రుణం చెల్లించే పనిలో ఉన్నామని మీడియా వన్ సంస్థ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.