Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
"ఫక్ రానా..." అంటూ స్టార్ డైరక్టర్ ట్వీట్
హైదరాబాద్ : "ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తూంటే ఒకే ఒక్క పదం వాడితే న్యాయం అనిపిస్తోంది. అది ఫక్...రానా..నువ్వు సూపర్ ", ఇలాంటి ట్వీట్ చేసేది ఎవరై ఉంటారు. మీ ఊహ కరక్టే. ఆ ట్వీట్ చేసింది మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మ. ఆయన రీసెంట్ గా...బాహుబలి లో రానా ఫస్ట్ లుక్ ని చూసి ఇలా స్పందించారు. ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రానా హీరోగా డిపార్టమెంట్ అనే డిజాస్టర్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.
The
only
word
that
can
do
justice
to
this
pic
is
FFFFFFFUUUUUCCCKKKK!
RRRAANNA
U
ARR
SSSSUPPERRR!
pic.twitter.com/z0NtVB3eB5
—
Ram
Gopal
Varma
(@RGVzoomin)
May
20,
2015
ఫేస్బుక్
ద్వారా
లేటెస్ట్
అప్డేట్స్
ఎప్పటికప్పుడు
భల్లాలదేవ పాత్రలో నటించిన రానా ప్రచార చిత్రాన్ని బుధవారం రాజమౌళి ఆన్లైన్లో విడుదల చేశారు. సినిమాలో రానా ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. క్రూరుడైన ఓ రాజుగా ఆయన తెరపై సందడి చేయబోతున్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బాహుబలి'. ప్రభాస్ హీరో. అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా ముఖ్యభూమిక పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలోని తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పేరుతో జులై 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
మరో ప్రక్క పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతోంది. తెలుగు నాట ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ హక్కులు కూడా అమ్ముడయిపోయాయి.
ప్రభాస్తో ‘మిర్చి', శర్వానంద్తో ‘రన్ రాజా రన్' చిత్రాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థ తమిళనాడుకు చెందిన స్డూడియో గ్రీన్ సంస్థతో కలిసి ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఈ తమిళ వెర్షన్ హక్కులు సుమారు రూ.25 కోట్లు పలికినట్లు కోలీవుడ్ సమాచారం.