Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చేపల పులుసు వండుతూ నారా రోహిత్ (ఫొటో)
హైదరాబాద్: హీరో నారా రోహిత్ తన కొత్త సినిమా 'సావిత్రి' చిత్ర బృందం కోసం చేపల పులుసు వండారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ... ఫొటోను పోస్ట్ చేశారు.
Outdoor shoot is always fun. Cooking being one of my many passions, made "Fish Pulusu" for my team on the sets today. Needless to say, they all loved it.
Posted by Nara Rohith on 23 November 2015
వంటలు వండటం తన అభిరుచుల్లో ఒకటని, తాను తయారు చేసిన చేపల పులుసు అందిరికీ నచ్చిందన్నారు. అవుట్ డోర్ షూటింగ్ ఎప్పుడూ సరదాగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 'సావిత్రి' చిత్రం షూటింగ్ పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు మండలంలో జరుగుతోంది.
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలోని ఇంద్రావనం ప్రాంతంలో 'సావిత్రి' సినిమాకు సంబంధించిన పాటల షూటింగ్ జరిగింది. హీరో నారా రోహిత్, హీరోయిన్ నందితలు నృత్య దర్శకుడు గణేశ్ సూచనల మేరకు నృత్యాలు చేశారు. వీరితో పాటు డాన్సర్లు పాల్గొన్నారు. దర్శకుడు సాదినేని పవన్ చిత్ర నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ షూటింగ్ చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.