Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
మళ్ళీ పెళ్ళి చేసుకోక ముందే తల్లి అవుతుందట , సినిమాల్లోకి రీ ఎంట్రీ కూడా
గతంలో 'క్రిమినల్', 'బొంబాయి', 'బాబా' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ మనీషా కొయిరాల. ఇటీవలే తను కాన్సర్ కి గురైంది, దాని కోసం చాలా రోజులు ట్రీట్ మెంట్ తీసుకొని పూర్తిగా కోలుకున్నాక మనీషా కొయిరాల మళ్ళీ పబ్లిక్ లోకి వస్తోంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, భర్తతో విభేదాల కారణంగా పెళ్ళిని పెటాకులు చేసుకుందామె. ప్రస్తుతం ఒంటరిగానే జీవితం గడుపుతోన్న మనీషా కొయిరాలా, ఓ అమ్మాయిని దత్తత తీసుకోనున్నట్లు వెల్లడిరచింది.కొంత కాలం భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ఆ అందాల తార ఇటీవల క్యాన్సర్ బారిన పడి తిరిగి కోలుకున్న సంగతి తెలిసిందే.
దాదాపు నాలుగేళ్ల క్రితం నేపాల్ కి చెందిన సామ్రాట్ దహల్ ని మనీషా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ రెండేళ్లు వీళ్ల కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు ఏర్పడటంతో విడిపోయారు. అనంతరం మనీషా కేన్సర్ బారిన పడటం, చికిత్స చేయించుకోవడం ఇవన్నీ తెలిసిందే. ఇక ఇలా ఒంటరిగా మిగిలిపోకుండా ఓ తోడు వెతుక్కోవాలనుకుంటున్నానని తన సన్నిహితుల దగ్గర మనీషా చెబుతోందట. ముందు పాపను దత్తత తీసుకుని, తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలనుకుంటోందట. మరిన్ని వివరాలు స్లైడ్ షో లో...
క్యాన్సర్ కాటు:
కథానాయికగా
దక్షిణ,
ఉత్తరాది
తెరలను
ఓ
రేంజ్
లో
అలరించింది
మనీషా
కొయిరాలా.
దాదాపు
ఏడాది
క్రితం
ఈ
నేపాలీ
సుందరి
కి
కేన్సర్
సోకిన
విషయం
బయటపడింది.
ఒవేరియన్
కేన్సర్
అని
తేలడంతో
విదేశాలు
వెళ్లి,
చికిత్స
చేయించుకుంది
మనీషా.
అక్కణ్ణుంచి
సంపూర్ణ
ఆరోగ్యంతో
ఇండియా
తిరిగొచ్చిందామె.
మళ్లీ పెళ్లి
ఇక తిరిగి వచ్చినప్పటినుంచీ విపరీతమైన భక్తి లో మునిగి పోయింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటోంది.అలాగే కేన్సర్ కి సంబంధించిన అవగాహనా శిబిరాల్లో పాల్గొంటోంది మనీషా. వ్యక్తిగతంగా కూడా తన జీవితానికి సంబంధించిన కొన్ని ప్రణాళికలు చేసుకుంటోంది. త్వరలో ఒక పాపను దత్తత తీసుకోవాలని అనుకుంటోందట. అలాగే, మళ్లీ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటోందని సమాచారం.
పాపని దత్తత తీసుకొని
నేను ఓ అమ్మాయిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను.. అయితే అది ఇప్పటికిప్పుడు కాదు.. వచ్చే ఏడాది. ఎందుకంటే, నేను క్యాన్సర్ బారిన పడి కోలుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. ప్రస్తుతం పూర్తిగా క్యాన్సర్ని జయించినా, డాక్టర్లు నాకు మూడేళ్ళ సమయం ఇచ్చారు. ఆలోగా తిరిగి క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలున్నాయి. అందుకే.. వచ్చే ఏడాదితో ఆ గడువు పూర్తవుతుంది గనుక, పూర్తిగా నేను ఆరోగ్యంగా వున్నానని డాక్టర్లు నిర్ధారించిన వెంటనే ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటాను..'' అనిచెప్పింది మనీషా కొయిరాలా
2012 లోనే విడాకులు
44
ఏట
ఉన్న
తాను
త్వరలో
తన
భాగస్వామిని
ఎంచుకుంటానని..
ఈ
మధ్యలో
దత్తత
తీసుకునే
బిడ్డ
సంరక్షణ
కోసం
పాటుపడుతానని
మనీషా
కొయిరాలా
తెలిపింది.
అందరిపట్ల
ప్రేమతో
ఉండే
తనకు
చేదు
అనుభవమే
మిగిలిందని
ఆమె
చెప్పుకొచ్చింది.
2010వ
సంవత్సరం
నేపాల్కు
చెందిన
సామ్రాట్
అనే
వ్యాపారవేత్తను
మనువాడిన
మనీషా
కొయిరాల
2012లో
మనస్పర్ధల
కారణంగా
సామ్రాట్
నుంచి
విడాకులు
తీసుకున్న
సంగతి
తెలిసిందే.
కల్కి భగవాన్ భక్తురాలు
క్యాన్సర్
నుంచి
బయటపడ్డాక
కొన్ని
సంవత్సరాలు
రెగ్యులర్గా
చిత్తూరు
జిల్లాలోని
'వన్నెస్
యూనివర్శిటీ'
లో
వచ్చి
ఉండిపోయేది.
ఎక్కువ
సమయం
అక్కడ
ధ్యానం
లో
మునిగి
పోయేది..
ఇదొక
ఒక
ఆధ్యాత్మిక
విశ్వవిద్యాలయం.
చిత్రూరు
జిల్లా
వరదయ్య
పాలెం
సమీపంలోని
బట్టవల్లం
వద్ద
ఈ
వన్
నెస్
యూనివర్శిటీ
ఉంది.
ఇక్కడే
ఆంవె
తన
మానిసిక
బలాన్ని
పెంచుకోవటానికి
రెండు సినిమాలు
హిందీలో
‘డియర్
మాయ',
‘మౌలాలి'
సినిమాలు
ఆమె
చేతిలో
ఉన్నాయి.
వ్యక్తిగత
జీవితం
గురించి
మనీషా
మాట్లాడుతూ
-
‘‘వచ్చే
ఏడాది
ఓ
అమ్మాయిని
దత్తత
తీసుకోవాలనుంది.
నా
కుటుంబ
సభ్యులు
నేపాల్లో
ఉంటారు.
ముంబయ్లో
సెటిలయ్యాక
ఒంటరిగా
ఫీలవుతున్నా.
ఓ
మనిషి
తోడు
అవసరం
అనిపించింది.
అందుకే
ఎవరినైనా
దత్తత
తీసుకోవాలని
ఉంది.
పెళ్లి
కంటే
ముందు
దత్తత
తీసుకోవాలనుకుంటున్నా''
అన్నారు.