For Daily Alerts
Don't Miss!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కృష్ణవంశీ 'అంతఃపురం' సీక్వెల్ కి రంగం సిద్దం
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
త్వరలో 'అంతఃపురం' సీక్వెల్ కూడా చేయబోతున్నా. దానికి సంబంధించిన కథను నేనే తయారు చేసుకున్నాను. ఆ వివరాలు త్వరలో చెబుతా అంటున్నారు జగపతి బాబు. ఆయన తాజా చిత్రం గాయం సీక్వెల్ 'గాయం-2' ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. సౌందర్య, ప్రకాష్ రాజ్, జగపతిబాబు కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. అందులో ప్రత్యేకంగా జగపతిబాబు చేసిన పాత్ర మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఇక ఆ చిత్రాన్ని మరి కృష్ణ వంశీ డైరక్ట్ చేస్తారో లేక కృష్ణవంశీ శిష్యుడు ఎవరన్నా రెడీగా ఉన్నారో చూడాలి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కృష్ణవంశీ గాయం అంతఃపురం సౌందర్య ప్రకాష్ రాజ్ krishna vamsi gayam 2 jagapathi babu prakash raj
Story first published: Friday, August 27, 2010, 9:59 [IST]
Other articles published on Aug 27, 2010