Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఉమన్స్ డే స్పెషల్గా యాంకర్ ఝాన్సీ నిర్మించిన చిత్రం
హైదరాబాద్: బుల్లితెర యాంకర్, నటి ఝాన్సీ నిర్మాతగా మారి ఓ సినిమాను నిర్మించిన సంగతి తెలసిందే. షీతల్ మోర్జారియా దర్శకత్వంలో ఎ బనాయేంగే ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై రేఖ పప్పుతో కలిసి ఆంగ్లంలో 'ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్రిథింగ్' చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈచిత్రం విడుదల తేదీ ఖరారైంది.
కేవలం
62
నిమిషాల
నిడివిగల
ఈచిత్రాన్ని
మార్చి
8న
అంతర్జాతీయ
మహిళల
దినోత్సవం
సందర్భంగా
విడుదల
చేసేందుకు
సన్నాహాలు
చేస్తున్నారు.
స్త్రీ
స్నేహం
నేపథ్యంలో
రూపొందించారు.
ఈ
సినిమాకు
ఛాయా
గ్రాహకుడు,
కూర్పరి
మినహా
మిగిలిన
టీమ్
అంతా
మహిళలే
కావడం
విశేషం.
సాగరి
వెంకట,
సంపద
హర్కారా,
అయాంతా
మిఛెల్
ముఖ్యతారలుగా
నటించారు.
ఈ సినిమా గురించి ఝాన్సీ మాట్లాడుతూ 'ఇంత వరకూ అబ్బాయిల ఫ్రెండ్షిప్ తో చాలా సినిమాలు వచ్చాయి కానీ, అమ్మాయిల ఫ్రెండ్షిప్ గురించి ఎవరూ డీల్ చేయలేదు. ఈ సినిమాలో మూడు పాత్రలే ఉంటాయి. ముగ్గురు అమ్మాయిలు, వారి స్నేహం, తమ సమస్యల పరిష్కారం నేపథ్యంలో చాలా బోల్డ్ నేచర్లో ఈచిత్రం చేసాం. దేశ వ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: శోభన ఎన్. రావు. ఇప్పటికే ఈచిత్రం గోవాలో జరిగిన సౌత్ ఏషియల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.