For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రిలీజ్ ఆపాలంటూ హై కోర్ట్ కు
News
oi-Surya
By Srikanya
|
బెంగళూరు : వివిధ కారణాలతో కోర్టుకు వెళ్లి విడుదలకాబోయే చిత్రాలను ఆపుచేయించటం ఈ మధ్యకాలంలో బాగా జరుగుతున్నాయి. తాజాగా అవధూత్ కదమ్ దర్శకత్వం వహించిన మరాఠి చిత్రం ‘మరాఠ టైగర్స్' చిత్రాన్ని సైతం ఆపాలంటూ వివాదాలు మొదలయ్యాయి. ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాలంటూ వచ్చిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
బెళగావి వద్ద సరిహద్దు వివాదాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాలంటూ అర్జీదారుడు భీమాశంకర్ పాటిల్ ఉన్నత న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. చిత్రం విడుదలతో బెళగావి, మహరాష్ట్ర సరిహద్దుల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని అర్జీదారుడు పేర్కొన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 5వ తేదీన విడుదల కానుంది. అర్జీ విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: marathi tigers high court karnataka maharashtra మరాఠి టైగర్స్ కేసు హై కోర్టు కర్ణాటక
English summary
Marathi Tigers”, a Marathi feature film allegedly depicting the protracted boundary dispute between Karnataka and Maharashtra, has sparked off peaceful protests among Kannada organisations
Story first published: Tuesday, January 12, 2016, 9:57 [IST]
Other articles published on Jan 12, 2016