Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తొలగిన అడ్డంకి: వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ రిలీజ్ ఖరారైంది
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ సినిమా 'కిల్లింగ్ వీరప్పన్' డిసెంబర్ 4న విడుదల కావాల్సి ఉండగా అగిపోయిన సంగతి తెలిసిందే. దీనికి కారణం స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి కోర్టు పిటీషన్. అయితే చివరి నిముషాల్లో వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి వలన ఏర్పడిన సమస్యలను సెట్ చేసుకున్నారు.
ఇపుడు ఈ సినిమా అన్ని లీగల్ సమస్యలను, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 1న విడుదలకు సిద్దమవుతోంది. ఈ మేరకు వర్మ ట్వీట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేసారు. ‘లీగల్ సమస్యలు తొలగిపోయాయి, సెన్సార్ కూడా పూర్తయింది. కిల్లింగ్ వీరప్పన్ జనవరి 1న విడుదల చేస్తున్నాం' అంటూ వర్మ ట్వీట్ చేసారు.
Now
that
all
the
legal
cases
and
censor
formalities
are
completely
sorted
"Killing
Veerappan"
is
for
sure
releasing
on
January
1st
—
Ram
Gopal
Varma
(@RGVzoomin)
December
17,
2015
ఇబ్బంది
పెట్టిన
వీరప్పన్
భార్య...
ఈ
సినిమాలో
వీరప్పన్
ను
చెడుగా
చూపించినట్లైతే
ఆ
ప్రభావం
కుటుంబ
సభ్యులపై
పడుతుందని
ఆమె
ఆందోళన
వ్యక్తం
చేశారు.
కిల్లర్
వీరప్పన్
సినిమాను
అడ్డుకోవడానికి
కోర్టు
అనుమతి
పొందామని
తెలిపారు.
2006
సంవత్సరంలోనే
రూ.
31
లక్షలు
ముత్తులక్ష్మికి
అందించి
కిల్లర్
వీరప్పన్
సినిమా
హక్కులు
పొందామని
అట్టహాస
కన్నడ
సినిమా
డైరెక్టర్
ఎ.ఎమ్.రమేశ్
తెలిపారు.
కన్నడ,
తమిళ
భాషల్లో
కిల్లర్
వీరప్పన్
సినిమా
చిత్రీకరణ
పూర్తి
చేసి
విడుదల
చేసే
సమయంలో
కేసు
పెట్టి
ఇలా
అడ్డంకులు
సృష్టించడం
విడ్డూరంగా
ఉందని
రమేశ్
వాపోయారు.
ఈ
సినిమా
గురించి
వర్మ
గత
ఇంటర్వ్యూల్లో
చెప్పిన
వివరాలు...
''చరిత్రలోనే
వీరప్పన్
ఓ
అరుదైన
వ్యక్తి.
వీరప్పన్
కథని
సినిమాగా
తీయడానికి
చాలా
పరిశోధన
చేశాను.
అతని
భార్య
ముత్తులక్ష్మిని
కలుసుకొని
కొన్ని
విషయాలు
సేకరించాను.
వాటన్నింటిని
క్రోడీకరించి
తీసిన
సినిమా
ఇది.
వీరప్పన్
తిరిగిన
ప్రాంతాల్లోనే
షూటింగ్
జరిపాము''
అని
వర్మ
అంటున్నారు.
''వీరప్పన్
చరిత్రను
తెరకెక్కించాలని
చాలా
సంవత్సరాలుగా
ఆసక్తిగా
ఉన్నా.
ఆయన్ను
పట్టుకోవడానికి
ఆంధ్రప్రదేశ్,
కర్నాటక,
తమిళనాడు
ప్రభుత్వాలు
దాదాపు
700
కోట్ల
రూపాయలు
ఖర్చు
పెట్టాయి.
చంపడానికి
పోలీసులకు
20
ఏళ్లు
పట్టింది.
వీరప్పన్ను
చంపడం
అనే
పాయింట్తో
సినిమా
తీసేందుకు
చాలాకాలం
పరిశోధన
చేశా''
అని
రామ్గోపాల్
వర్మ
అన్నారు.
''వీరప్పన్
లైఫ్లో
చాలా
చాప్టర్స్
ఉన్నాయి.
ఇది
ఆయనకు
సంబంధించిన
బయోపిక్
కాదు.
ఈ
చిత్రాన్ని
రియల్
లొకేషన్స్లో
షూట్
చేశాం.
'ఆపరేషన్
కుకూన్'లో
పాల్గొన్న
వ్యక్తులను,
వీరప్పన్
భార్య
ముత్తులక్ష్మీని
కలిసి
సమాచారం
సేకరించా.
వీరప్పన్
చేతిలో
కిడ్నాప్
అయిన
కన్నడ
నటుడు
రాజ్కుమార్
తనయుడు
శివరాజ్కుమార్
ఈ
చిత్రంలో
నటిస్తే
యాప్ట్
అవుతాడని
ఎంచుకున్నా.
''
అని
చెప్పారు.