Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఈ నెల 20న వస్తున్న ‘కుమారి 21 ఎఫ్’
హైదరాబాద్: విభిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్ప్లే కూడా అందిస్తున్నాడు.
రాజ్తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘ ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. నేటి యూత్తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఇందులో వున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు, ట్రైలర్ కు చక్కని స్పందన వస్తోంది. టీజర్ విడుదల దగ్గర నుండి నేటి వరకు హాట్ టాపిక్ గా నిలిచిన ఈ చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ఈ నెల 20 న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
సుకుమార్
దర్శకుడు
సుకుమార్
తొలిసారిగా
నిర్మాతగా
మారి
‘కుమారి
21
ఎఫ్'
పేరుతో
ఓ
ప్రేమకథా
చిత్రాన్ని
నిర్మిస్తున్న
సంగతి
తెలిసిందే.
దేవిశ్రీ, రత్నవేలు
రాజ్తరుణ్
ఈ
చిత్రంలో
కథానాయకుడు.
హేభ
పటేల్
నాయికగా
నటిస్తున్న
ఈ
చిత్రానికి
దేవిశ్రీప్రసాద్
సంగీతాన్ని
అందిస్తుండగా..
ప్రముఖ
కెమెరామెన్
రత్నవేలు
ఫోటోగ్రఫీని
అందిస్తుండటం
విశేషం.
నటీనటులు
రాజ్తరుణ్,
హేభ
పటేల్,
నోయల్,
నవీన్,
సుదర్శన్
రెడ్డి,
భాను,
కమల్,
తాగుబోతు
రమేష్,
జోగిబ్రదర్స్,
సత్య,
కృష్ణ
తదితరులు
నటిస్తున్నారు.
తెర వెనక
ఈ
చిత్రానికి
సంగీతం:
దేవిశ్రీప్రసాద్,
సినిమాటోగ్రఫీ:
రత్నవేలు,
ఆర్ట్:
బి.రామచంద్రసింగ్,
ఎడిటర్:
అమర్
రెడ్డి,
ఫైట్స్:
డ్రాగన్
ప్రకాష్,
కొరియోగ్రఫీ:
ప్రేమ్
రక్షిత్,
శంకర్,
నిక్సన్.