Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పూరిపై దాడి కేసు: ‘లోపర్’ డిస్ట్రిబ్యూటర్ల వాదన మరోలా...
హైదరాబాద్: సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవల తనపై దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 'లోఫర్' సినిమాతో నష్టపోయామంటూ అభిషేక్, ముత్యాలు, సుధీర్ అనే ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు పూరీ ఇంటి గలాటా సృష్టించినట్లు వార్తలు వినిపించాయి.
అయితే తాము దాడి చేశామని వస్తోన్న వార్తలు అవాస్తవమని డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, రాంధాస్ తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పూరీ ఇంటి కెళ్లినట్లు, ఫోన్లో మాట్లాడినట్లు ఆధారాలేమీ లేవని పేర్కొన్నారు. తాను ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్....నేనెలా దాడి చేస్తాను అంటూ ముగ్గురిలో ఒకరు వ్యాఖ్యానించారు. పూరిపై దాడి చేయాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించిన వారు....తప్పుంటే తమపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
అవనసరంగా తమపై తప్పుడు కేసులు పెట్టారని, పూరి ఇంటి వద్ద, ఆఫీసు వద్ద సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజా నిజాలు బయట పడతాయని అన్నారు. తమపై వస్తోన్న ఆరోపణలపై క్లారిటీ ఇద్దామనే మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.
పూరి
ఫిర్యాదు
మేరకు
కేసు...
డిస్ట్రిబ్యూటర్లు
తనపై
దాడి
చేసిన
విషయంపై
పూరి
జగన్నాథ్
హైదరాబాదులోని
జూబ్లీహిల్స్
పోలీస్
స్టేషన్లో
ఫిర్యాదు
చేయడంతో
వారిపై
323,
506,
384
సెక్షన్ల
కింద
కేసు
నమోదు
చేశారు.
లోఫర్
సినిమాలో
నాగబాబు
కుమారుడు
వరుణ్
తేజ్
హీరోగా
నటించాడు.
హీరోయిన్గా
దిశా
పటానీ
నటించింది.
ఈ
సినిమా
నిరుడు
డిసెంబర్లో
భారీ
అంచనాలతో
విడుదలైంది.
అయితే,
బాక్సాఫీస్
వద్ద
మాత్రం
బోల్తా
కొట్టింది.