Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ 3డి విగ్రహంతో సెల్ఫీ (ఫొటో)
హైదరాబాద్ : లెజండరీ నటుడు నందమూరి తారకరామారావు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు. ఆయన్ని మరింతగా మన జ్ఞాపకాల్లో ఉంచేందుకు ఆయన కుటుంబం ఎన్టీఆర్ కోసం ఓ మ్యూజియం ను ఏర్పాటు చేస్తోంది.
ఈ విషయాన్ని తెలియచేస్తూ నారా రోహిత్...ఈ ఎన్టీఆర్ మ్యూజియంలో పెట్టబోతున్న ఎన్టీఆర్ 3డి విగ్రహంతో కలిసి సెల్ఫీ తీసుకుని తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో షేర్ చేసి అభిమానులకు ఆనందం కలగచేస్తున్నారు.
My
selfie
with
3D
printed
NTR
as
Sri
Krishna
from
Maya
Bazaar.
Our
first
step
towards
building
NTR
Museum.
pic.twitter.com/YCJwK55jKQ
—
Lokesh
Nara
(@naralokesh)
January
18,
2016
ఈ విగ్రహం స్పెషల్ గా నిలిచిపోతుందని చెప్తున్నారు. దీన్ని 3డి సాప్ట్ వేర్ తో రెడీ చేసారు. మాయాబజార్ లోని ఎన్టీఆర్ ఇమేజ్ తీసుకుని కృష్ణుడుగా ఆయన్ని ఇలా త్రీడిలో మనకు అందిస్తున్నారు. ఈ విగ్రహం చూసిన వారు ఆనందంతో మురిసిపోయే రీతిలో ఉంటుందని చెప్తున్నారు.
ఇక ఈ విగ్రహం ఎప్పుడు ఇనాగరేట్ చేయబోతున్నారనే విషయాన్ని మాత్రం నారా లోకేష్ తెలియచేయలేదు. ఇప్పటికి ఈ సెల్ఫీతో సరిపెట్టుకుంటే త్వరలోనే ఈ విగ్రహానికి సంభందించిన పూర్తి వివరాలు అందచేస్తాం మరి.