For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బీజేపీలో చేరిన సినీ గేయరచయిత జొన్నవిత్తుల
News
oi-Santhosh
By Bojja Kumar
|
జొన్నవిత్తుల సినీ గేయరచయితగానే కాకుండా సుప్రసిద్ద తెలుగు కవిగా పేరుగాంచారు. ఆయన గతంలో తెలుగు అధికార భాషా సంఘం సభ్యులుగా పని చేసారు. తెలుగు సినిమాలైన నెంబర్ 1, దేవుళ్లు, శ్రీ మంజునాథ, విక్కమార్కుడు, ఒక్కడున్నాడు, యమదొంగ, సుందరకాండ, సోంబేరి, అంజనీ పుత్రుడు, శక్తి, శ్రీరామ రాజ్యం చిత్రాలతో పాటు అనేక చిత్రాలకు జొన్నవిత్తుల పాటలు రాసారు.
దీంతో పాటు ఆయన శ్రీ రామలింగేశ్వర శతకము, తెలుగు శంఖారావం అనే రచనలు చేసారు. సోంబేరి అనే చిత్రానికి జొన్న విత్తుల దర్శకత్వం కూడా వహించారు. తెలుగ బాషాభివృద్ధికి ఆయన తన వంతు కృషి చేసారు. ఆయన తాజాగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశం అయింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Tollywood Lyricist Jonnavithula Ramalingeswara Rao has announced that he will be joining Bharatiya Janata Party.
Story first published: Saturday, February 15, 2014, 16:59 [IST]
Other articles published on Feb 15, 2014