Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అతని నాలుక కోయండీ కోటి ఇస్తాను.... సినిమా తీస్తే ఇంత ధారుణమా?
టాయిలెట్-ఏక్ ప్రేమ్ కథా సినిమా టైటిల్, స్టోరీలైన్పై తీవ్రంగా మండిపడుతున్న మధురకు చెందిన ఓ సాధువు.. ఆ సినిమా డైరెక్టర్ నాలుక తెస్తే కోటి ఇస్తా అంటూ ప్రకటించాడు..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ ప్రభావం జనాల మీద ఎంతుందో గానీ... చిత్ర రూపకర్తలు మాత్రం ఈ కాన్సెప్ట్ ను బాగా వాడుకుంటున్నారు. స్వచ్ఛ్ భారత్ ఇనిస్పిరేషన్ తో బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే ఓ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకు టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అనే టైటిల్ పెట్టాడు. ఏ వెడ్నస్ డే, బేబి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కావడం... మోడీ స్వచ్ఛ భారత్ స్పూర్థితో తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడంతో... ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ కట్టేందుకు సిద్ధపడతారు. అలాంటిది ప్రేమకు గుర్తుగా ఓ మరుగు దొడ్డి కట్టించిన వ్యక్తి కథే ఈ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అట. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.అంటూ టాక్ వచ్చింది కానీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కొందరు మతవాదులకి కోపం తెప్పించేలా ఉందట. ఈ సినిమా షూటింగ్ ని అడ్డుకుంటామంటూ ఇప్పటికే పలు సంస్థలు హెచ్చరించాయి ఇంతకీ ఈ టాయిలెట్ కథేమిటి? స్వచ్చభారత్ ప్రోగ్రాం కి అనుకూక్లంగానే ఉన్న ఈ కథ ఎవరి అసహనానికి ఎందుకు కారణమాయ్యిందీ అంటే...
కొన్ని వందల ఏళ్ళుగా:
మధుర
జిల్లాలోని
గ్రామీణ
ప్రాంతాలైన
నంద్గావ్,
బర్సానా
గ్రామాల
నడుమ
పెళ్ళి
సంబందాలు
కుదరవు...
ఈ
రెండు
గ్రామాల
మధ్యా
యువతీ
యువకులు
పెళ్ళి
చేసుకోవటం
నిషిద్దం
కొన్ని
వందల
ఏళ్ళుగా
ఈ
సాంప్రదాయ
కొనసాగుతూనే
ఉంది..
చుట్టు
పక్కల
ఏ
గ్రామం
నుండైనా
కోడలినీ
,
అళ్ళున్నీ
తెచ్చుకోవచ్చు.
ఇంతకీ ఏం జరుగుతోందంటే:
కానీ
ఏ
రెండు
గ్రామాల
లో
పుట్టిన
వారు
రెండో
గ్రామం
లో
ఉన్న
మనిషిని
పెళ్ళి
చేసుకోవటానికి
వీళ్ళేదు...
సరిగ్గ
ఇదే
పాయింట్
మీద
ఇప్పుడు
దుమారం
చేలరేగింది...
ఆ
సినిమా
డైరెక్టర్ని
చంపేస్తాం
అని
ప్రత్యక్షంగానే
సవాళ్ళు
విసిరే
స్థాయికి
వెళ్ళింది...
ఇంతకీ
ఏం
జరుగుతోందంటే...
మరీ
అంత
కోపాలని
రెచ్చగొట్టే
సబ్జెక్ట్ని
ఎందుకు
ఎంచుకోవాల్సి
వచ్చిందీ
అనేది
ఇక్కడ
ఎవ్వరికీ
క్లారిటీ
లేని
విషయం.
డైరెక్టర్ నాలుక తెస్తే కోటి :
సినిమా
టైటిల్,
రెండు
గ్రామాల
పెళ్లి
సాంప్రదాయాలను
ఉల్లంఘించేలా
ఉన్న
దాని
స్టోరీలైన్పై
తీవ్రంగా
మండిపడుతున్న
మధురకు
చెందిన
ఓ
సాధువు..
ఆ
సినిమా
డైరెక్టర్
నాలుక
తెస్తే
కోటి
ఇస్తా
అంటూ
ప్రకటించాడు.
బాలీవుడ్
యాక్షన్
హీరో
అక్షయ్
కుమార్
నటిస్తున్న
ఆ
సినిమా
పేరు
టాయిలెట్-ఏక్
ప్రేమ్
కథా.
టైటిల్ను వెంటనే మార్చేయాలని:
ఈ
టైటిల్ను
తీవ్రంగా
వ్యతిరేకిస్తున్న
ఫూల్డోల్
బేహారి
దాస్
మహరాజ్
అనే
సాధువు..
ఆ
టైటిల్ను
వెంటనే
మార్చేయాలని,
లేకపోతే
బ్రజ్
ప్రాంతంలో
జరుగుతున్న
షూటింగ్ను
అడ్డుకుంటామని
ప్రొడ్యూసర్కు
హెచ్చరికలు
జారీచేశారు.
ఈ
సినిమా
షూటింగ్
మధుర
జిల్లాలోని
గ్రామీణ
ప్రాంతాలైన
నంద్గావ్,
బర్సానా
గ్రామాల్లో
జరుగుతోంది.
టాయిలెట్ సినిమాలో:
ఈ నంద్గావ్, బర్సానా గ్రామాల పురుషులు, స్త్రీల మధ్య పెళ్లి సంబంధాలు లేకపోవడం సాంప్రదాయంగా వస్తోంది. కృష్ణ భగవానుడు, రాధల మధ్య ఉన్న పవిత్ర ప్రేమకు గుర్తుగా ఈ రెండు గ్రామాల మధ్య పెళ్లి సంబంధాలు ఉండకూడదని అక్కడివాళ్లు పెట్టుకున్న నియమం. కృష్ణుడిది నంద్గావ్ కాగా.. రాధది బర్సానా. అయితే ఈ టాయిలెట్ సినిమాలో మాత్రం రెండు గ్రామాల మధ్య పెళ్లి సంబంధాలు ఉన్నట్లుగా చూపిస్తున్నారన్నది ఆ గ్రామస్థుల ఆరోపణ.
మరో మతపెద్ద:
సమాజానికి
సందేశం
ఇవ్వాలనుకుంటే
సినిమా
పేరును
టాయిలెట్-ఏ
స్వచ్ఛ
అభియాన్గా
పెట్టుకోవాలని
మరో
మతపెద్ద
మహామండలేశ్వర్
గిరి
మహరాజ్
అన్నారు.
రాధాకృష్ణులు
నడయాడిన
ఇలాంటి
పవిత్ర
స్థలంలో
అలాంటి
టైటిల్తో
ఉన్న
సినిమా
షూటింగ్ను
అంగీకరించబోమని
మహంత్
హరిబోల్
మహరాజ్
అనే
మరో
సాధువు
స్పష్టంచేశాడు.
డైరెక్టర్ నరైన్ సింగ్ :
ఈ
సాంప్రదాయాన్ని
ఉల్లంఘించడాన్ని
ఇక్కడి
ముస్లిం
సమాజిక
వర్గం
కూడా
అంగీకరించబోదని
ఆదిత్యనాథ్
మహరాజ్
అన్నాడు.
మరోవైపు
ఈ
సినిమా
డైరెక్టర్
నరైన్
సింగ్
మాట్లాడుతూ..
మత
విశ్వాసాలను
తన
సినిమా
దెబ్బతీస్తుందన్న
ఆరోపణలను
ఖండించారు.
సినిమా
విడుదలైన
తర్వాత
అందరి
అనుమానాల
పటాపంచలవుతాయి.
సాంప్రదాయాలకు విరుద్ధంగా:
ఈ
సినిమా
మహిళా
సాధికారత,
స్వచ్ఛత
అంశాలపై
రూపొందించాం.
మొఘల్
సామ్రాజ్య
కాలం
నుంచి
హోలీకి
వేదికైన
బర్సానా
వేదికగా
ఈ
సందేశాన్ని
ఇవ్వడానికే
ఆ
గ్రామంలో
షూటింగ్
చేస్తున్నామని
నరైన్
తెలిపారు.
బ్రజ్
ప్రాంత
సాంప్రదాయాలకు
విరుద్ధంగా
సినిమా
స్టోరీ
ఉంటే
న్యాయపరమైన
చిక్కులు
తప్పవని
గత
వారం
గోకులేష్
కటారా
అనే
ఓ
న్యాయవాది
సినిమా
డైరెక్టర్ను
హెచ్చరించారు.
'స్వచ్ఛభారత్ అభియాన్:
టాయిలెట్
సినిమాలో
భూమి
పెడ్నేకర్
అక్కీ
సరసన
నటించనుంది.
ప్రధానమంత్రి
నరేంద్రమోడీ
ప్రారంభించిన
'స్వచ్ఛభారత్
అభియాన్'
ఆధారంగా
ఈ
సినిమా
ఉంటుందని
చెబుతున్నారు.
నవంబర్
నెలలో
షూటింగ్
మొదలవుతుందని,
వచ్చే
సంవత్సరం
ఫిబ్రవరి
నాటికి
షూటింగ్
మొత్తం
పూర్తవుతుందని
అంటున్నారు.