Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెలుగు నేర్చుకుంటున్న సూపర్ స్టార్
హైదరాబాద్: మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగులో రెండు చిత్రాలు సైన్ చేసారు. కొరటాల శివ, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో ఈ రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన తెలుగు నేర్చుకుంటున్నారు. తెలుగు పూర్తిగా అర్దమైతేనే మరింత సమర్దవంతంగా నటించే అవకాసం ఉంటుందని ఇలా ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేసారు.
తెలుగు
నేర్చుకోవడం
pic.twitter.com/7YPhpe4akI
—
Mohanlal
(@Mohanlal)
December
29,
2015
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఇటీవల దృశ్యం సినిమాతో సంచలనాలు సృష్టించిన మోహన్ లాల్ ఆ చిత్రంపై ప్రక్క ఇండస్ట్రీ కూడా ప్రేమ తెచ్చుకునేలా చేసాడు.మలయాళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాగా తెలుగు,తమిళం,హిందీ భాషల్లోను విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.మోహన్ లాల్ నటించిన దృశ్యం చిత్రం ఓ మధ్య తరగతి కుటుంబ నేపధ్యంతో తెరకెక్కగా,ఇప్పుడు మరోసారి అలాంటి కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మోహన్ లాల్ .
సుదీర్ఘ విరామం తర్వాత మోహన్ లాల్ తెలుగులో ఓ చిత్రాన్ని చేస్తుండగా,దీనికి చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహించనున్నారు.ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించనున్నారు.
అయితే చిత్రం ఒకేసారి తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో రూపొందనుండగా,నాలుగు మధ్యతరగతి కుటుంబాలు చేసే ప్రయాణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని చిత్ర నిర్మాత తెలియజేశారు.