Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ముకుంద’ వివాదం: అర్థం కాక ఫ్యాన్స్ అయోమయం!
హైదరాబాద్: ఈ మధ్య ప్రతి సినిమాపై ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. పలానా సినిమా తమ తమ మనోభావాలు తీసేలా ఉందని, తమ కులాన్ని కించ పరిచేలా ఉందని, తమ మతాన్ని అవమానించేలా ఉందని అంటూ ఏదో ఒక వివాదం ఈ మధ్య తరచూ చూస్తూనే ఉన్నాం.
తాజాగా విడుదలైన మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ‘ముకుంద' చిత్రంపై కూడా వివాదం తలెత్తింది. ఈ సినిమా మనోభావాలు దెబ్బతీసేలా ఉందని యాదవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెంటనే సినిమాను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసారు.
అయితే.....సినిమాలో యాదవులను కించ పరిచే సన్నివేశాలు ఏమున్నాయో అర్థం కావడం లేదని పలువురు అభిమానులు అయోమయంలో పడ్డారు. సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు ఏమున్నాయో నిశితంగా గమనించడానికి మళ్లీ సినిమా చూడటానికి సిద్ధమవుతున్నారు.
ఫిర్యాదు
వివరాలు...
ఈ
సినిమా
యాదవులను
కించపరిచే
దృశ్యాలను
చిత్రీకరించిన
ముకుంద
సినిమాను
వెంటనే
నిలిపివేయాలని
శుక్రవారం
తెలంగాణ
యాదవ్
స్టూడెంట్
ఫెడరేషన్
నాయకులు
కరీంనగర్
జిల్లా
సిరిసిల్ల
పట్టణ
సీఐ
విజయ్కుమార్
కు
ఫిర్యాదు
చేశారు.
ఈ
సందర్భం
గా
ఫెడరేషన్
రాష్ట్ర
అధ్యక్షుడు
ముచ్చర్ల
మహేందర్
యాదవ్
మాట్లాడుతూ
ముకుంద
చిత్రంలో
యాదవుల
ను
కించపరిచే
సన్నివేశాలను
వెంటనే
తొలగించాలని
డిమాండ్
చేశారు.
చిత్ర
దర్శకుడు,
నిర్మాతలపై
కేసులు
నమోదు
చేయాలని
కోరారు.
గతంలో
ముకుంద
సినిమాకు
గొల్లభామ
అనే
పేరు
పెట్టడాన్ని
అడ్డుకున్న
విషయాన్ని
గుర్తు
చేసారు.