Don't Miss!
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- News బీఆర్ఎస్ అస్తిత్వంపై బలంగా కొడుతున్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి!!
- Sports సర్ఫరాజ్, ధ్రువ్కు బీసీసీఐ బంపర్ ఆఫర్
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
నాగచైతన్య అలా డిసైడ్ చేశాడు.. పెరుగుతున్నపెళ్లి జోష్..
తమిళ సినీ పరిశ్రమలో మరో మల్టీ స్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. దర్శకుడు కార్తీక్ నరేన్ రూపొందించే నరకాసురుడు చిత్రంలో నాగచైతన్య, అరవింద్ స్వామి నటిస్తున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో మరో మల్టీ స్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. దర్శకుడు కార్తీక్ నరేన్ రూపొందించే నరకాసురుడు చిత్రంలో నాగచైతన్య, అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఈ విషయాన్ని నటుడు అరవింద్ స్వామి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రానికి నిర్మాతగా గౌతమ్ మీనన్ వ్యవహరిస్తున్నట్టు చెన్నై ఫిలింనగర్లో ఓ వార్త జోరుగా ప్రచారమవుతున్నది. నటీనటుల ఎంపిక ఇంకా పూర్తికావాల్సి ఉన్నది.
తమిళ సినీ పరిశ్రమలోకి నాగచైతన్య
నరకాసురుడు
చిత్రం
ద్వారా
నాగచైతన్య
తమిళ
చిత్ర
పరిశ్రమలోకి
ప్రవేశించనున్నారు.
ఈ
చిత్రంలో
అరవింద్
స్వామితో
కలిసి
ఆయన
ప్రధాన
పాత్రను
పోషించనున్నారు.
ఇటీవల
నాగచైతన్యను
దర్శకుడు
కార్తీక్
కలిసి
కథ
వినిపించగా
ఆయన
ఈ
ప్రాజెక్ట్కు
ఓకే
చెప్పినట్టు
తెలిసింది.
నిశ్చితార్థం తర్వాత పెరిగిన జోరు
సమంతతో
నిశ్చితార్థం
తర్వాత
పెరిగిన
జోరు
సమంతతో
నిశ్చితార్థం
జరిగిన
తర్వాత
నాగచైతన్య
జోరు
మీద
కనిపిస్తున్నాడు.
తన
కెరీర్లో
14వ
చిత్రాన్ని
కొత్త
దర్శకుడు
కృష్ణ
మరిముత్తుతో
ప్రారంభించాడు.
ఈ
చిత్రంలో
లావణ్య
త్రిపాఠి
హీరోయిన్గా
నటిస్తున్నది.
ఈ
చిత్ర
రెగ్యులర్
షూటింగ్
ఫిబ్రవరి
21న
ప్రారంభం
కానున్నది.
సంచలన దర్శకుడు కార్తీక్ నరేన్ చిత్రంలో
తమిళ
చిత్ర
పరిశ్రమలో
కార్తీక్
నరేన్కు
ప్రస్తుతం
సంచలన
దర్శకుడిగా
పేరున్నది.
ఆయన
తీసిన
‘ధరువాంగల్
పత్తిన్నారు'
చిత్ర
భారీ
విజయాన్ని
మూటగట్టుకొన్నది.
ఆ
వెంటనే
నరకాసురుడు
చిత్ర
కథపై
దృష్టిపెట్టాడు.
ఈ
చిత్రాన్ని
అత్యంత
ప్రతిష్థ్రాత్మకంగా
నిర్మించేందుకు
ఏర్పాట్లు
జరుగుతున్నాయి.
ధరువంగల్కు గౌతమ్ మీనన్ ప్రశంస
ధరువంగల్
16
చిత్రం
చూసిన
తర్వాత
నన్ను
గౌతమ్
వాసుదేవ
మీనన్
సర్
అభినందించాడు.
నా
తదుపరి
చిత్రాన్ని
నిర్మిస్తానని
మాట
ఇచ్చారు.
ధ్రువ
నక్షత్రం
చిత్ర
షూటింగ్
సందర్భంగా
ఆయనను
కూనూర్లో
కలిసాను.
ఆ
సందర్భంగా
నా
కథను
వినిపించగా
ఆయన
ఓకే
చేశారు.
ప్రస్తుతం
గౌతమ్
మీనన్
రెండు
చిత్రాలతో
బిజీగా
ఉన్నారు
అని
దర్శకుడు
కార్తీక్
తెలిపాడు.
నరకాసురుడు పక్కా కమర్షియల్ చిత్రం
నరకాసురుడు
పక్కా
కమర్షియల్
చిత్రమని
ఇటీవల
ఫేస్బుక్లో
దర్శకుడు
కార్తీక్
వెల్లడించారు.
ఈ
చిత్రం
సస్పెన్స్
డ్రామాగా
తెరకెక్కిస్తానని
తెలిపారు.
ధరువంగల్
16
చిత్రానికి
భిన్నంగా
కథ
సాగుతుందని
ఆయన
పేర్కొన్నారు.
ఈ
చిత్రమేంటో
ఆ
టైటిల్తోనే
స్పష్టమవుతుంది.
2017లో
జూన్,
జూలైలో
షూటింగ్
ప్రారంభమవుతుందని
తెలిపారు.