Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రికార్డ్: నాగ్తో పాటు 4311 మంది అవయవదానం (ఫోటోస్)
హైదరాబాద్: యశోదా హాస్పటల్స్, జీవన్దాస్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవయవదానంపై అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్లోని శిల్ప కళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అవయవదానం వల్ల ఎంతో మందికి పునర్జన్మనిచ్చినవారమవుతామని, ప్రతి ఒక్కరూ అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని నాగార్జున కోరారు. చాలా మంది ఇష్టం లేక కాదు...సరైన అవగాహన లేక అవయవదానం కార్యక్రమంలో భాగం కాలేక పోతున్నారని నాగార్జున వ్యాఖ్యానించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఒకే రోజు నాగార్జునతో పాటు రికార్డు స్థాయిలో 4311 మంది అవయవదానానికి ముందుకు రావడం గమనార్హం.
అవయవదానం అవగాహన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....
నాగార్జున
అవయవదానంపై జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతున్న నాగార్జున.
ఆర్గాన్ డోనర్ కార్డ్
నిర్వాహకుల నుండి ఆర్గాన్ డోనర్ కార్డును అందుకుంటున్న నాగార్జున.
సన్మానం
అవయవదానం అవగాహన కార్యక్రమంలో నాగార్జునను నిర్వాహకులు సన్మానించారు.
ఆశీర్వాదం
శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆశీర్వాదం తీసుకుంటున్ననాగార్జున.
అవగాహన
అవయవదానం అంశంపై అవగాహన కల్పిస్తున్న నాగార్జున.