For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ ప్లాఫ్ చిత్రం రీమేక్ కి భారీ .. డిమాండు
News
oi-Surya
By Srikanya
|
సినిమాలో కంటెంట్పరంగా బాగానే ఉన్నా...దానిని డీల్ చేసే విషయంలో దర్శకుడు ఫెయిలయ్యాడని,అందుకే ఆ చిత్రం టాలీవుడ్లో అంచనాలను అందుకోలేకపోయిందని భావించి ఈ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు తీసుకున్నారు.
ఇక ఈ చిత్రం రీమేక్ ని అక్షయ్కుమార్ హీరోగా రూపొందించనున్నట్లు సమాచారం. ఈ మధ్యన దక్షిణాది చిత్రాలను వెదికి వెదికి పట్టుకుని రీమేక్ రైట్స్ను పోటాపోటీగా చేజిక్కించుకుంటున్నారు బాలీవుడ్ నిర్మాతలు.
అక్కడ హిట్ అయిన చిత్రాలన్నీ దక్షిణాదినుంచి దిగుమతి అయినవే కావడం విశేషం. ఊసరవెల్లిని హిందీలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచ మాస్ అంశాలున్న సినిమాగా కలెక్షన్ల దుమ్ము దులిపేయడం ఖాయం అని అక్కడ నిర్మాతలు భావిస్తున్నారు. చూద్దాం అక్కడ రిజల్టేమి వస్తుందో.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Bollywood star Akshay Kumar going to remake the Telugu movie Oosaravelli, starred NTR and Tamanna in the lead roles. The film was directed by Surendar Reddy. Actually, It became a disaster in Tollywood. But, It got good marks from the critics. So, The producers are ready to give the remake rights for 65 Lakhs. The bollywood makers are planned to add some more extra commercial elements to the film.
Story first published: Tuesday, May 7, 2013, 8:30 [IST]
Other articles published on May 7, 2013