Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చెన్నై వరద భాధితులకు పవన్ కళ్యాణ్ విరాళం
హైదరాబాద్: టాలీవుడ్ తారలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వరదలు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు బాధితులకు తమవంతు సహాయ, సహకారాలు అందజేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ చేరారు. ఆయన రెండు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ సైతం చేసి మెచ్చుకున్నారు.
Extremely
happy
to
hear
that
P
K
donated
2
cr
to
chennai
victims..I
salute
this
extraordinary
gesture..This
is
what
is
the
Power
of
a
Star
—
Ram
Gopal
Varma
(@RGVzoomin)
December
8,
2015
ఇప్పటికే ...మహేష్ బాబు, ఎన్టీఆర్ బాదితుల సహాయార్థం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. కల్యాణ్రామ్ రూ.5 లక్షలు, వరుణ్తేజ్ రూ.3 లక్షలు, సంపూర్ణేశ్బాబు రూ.50 వేలు విరాళం ప్రకటించిన విషయం విదితమే.
రవితేజ అయితే ...రూ.5 లక్షల చేస్తు తన పేస్ బుక్ ఖాతా ద్వారా 'నాకు తోచిన సాయం నేను చేసాను, ఈలాంటి సంగటనలు జరిగినప్పుడే మన సాటి పౌరులకు సాయం చేయలని.' తెలిపారు.
ఇరవై లక్షలు రూపాయలు సాయం తమిళ వాసులకు అందించానని, 18 సంవత్సరాలు అక్కడ గడిపానని, ఐ లవ్ చెన్నై అంటూ అల్లు అర్జున్ తెలిపారు.