twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునామీ స్టార్: ఎంఎస్‌కు పవన్ కళ్యాణ్ సంతాపం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్.నారాయణ మరణంపై పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన హఠాన్మరణం నన్ను బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

    సునామీ స్టార్....అంటూ ‘పటాస్' దర్శకుడు అనిల్ రావిపూడి సంతాపం

    Pawan Kalyan Condolence to MS Narayana

    ‘నేను అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్నప్పటి నుండి ఎమ్మెస్ నారాయణ గారితో పరిచయం ఉంది. ‘కందిరీగ' సమయంలో నాకు మరింత దగ్గరయ్యారు. ‘పటాస్' సినిమాలో సునామీ స్టార్ గా ఆయన నటన అందరినీ మెప్పిస్తోంది. మా సినిమా విడుదల రోజు ఆయన లేక పోవడం బాధాకరం. ‘పటాస్' చూసిన వాళ్లందరూ ఎమ్మెస్ నారాయణగారు ఆ పాత్రలో బతికే ఉన్నారని అంటున్నారు. షూటంగ్ చేసినన్నినాళ్లు మంచి టైమింగ్ ఉన్న డైలాగులు రాస్తావని ప్రశంసించేవారు. ప్రతి డైరెక్టర్ కి ఈజీ యాక్సెస్ ఉన్న నటుడాయన. ఒక్క మాటలో చెప్పాలంటే దర్శకులందరికీ కంఫర్టబుల్ కమెడియన్. ఇంకెన్నెన్నో పాత్రలతో అలరించాల్సిన ఆయన హఠాన్మరణం సినిమా పరిశ్రమకు తీరనిలోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అన్నారు.

    English summary
    "MS Narayana garu will always be remembered as a very talented and versatile artist. I am deeply saddened by his demise and convey my condolences to his family" Pawan Kalyan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X