Don't Miss!
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
25 కోట్ల జనం సీఎం ని కలిసిన బండ్ల గణేష్
హైదరాబాద్: నిర్మాత బండ్ల గణేష్ తాజగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ని లక్నో లో కలిసారు. ఈ విషయం తెలియచేస్తూ ఇరవై ఐదు కోట్ల మంది ఎన్నుకున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అంటూ ఫొటో పెట్టారు. ఆ ఫొటోని మీరు ఇక్కడ చూడండి.
CM
OF
25
CRORE
PEOPLE
AKILESH
YADAV
JI
AT
LUCKNOW
👍
pic.twitter.com/9Ru3JcqeWx
—
ganesh
bandla
(@ganeshbandla)
July
29,
2015
ఇక కొద్దిరోజుల క్రితం...
"బాహుబలి" ని దాటే సినిమా తీయటమే నా జీవిత ధ్యేయం మాటలు అంటున్నది ఎవరో కాదు ...ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. బాహుబలి రిలీజైన ఇన్ని రోజులు తర్వాత ఆయన ట్విట్టర్ సాక్షిగా ట్వీట్ చేస్తూ ఇలా స్పందించారు. ఆయన ట్వీట్ మీరే చూడండి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
Bahubalini
minchina
cinema
theeyadame
Na
jeevitha
Dhyeyam
Na
lakshyam!
Theesthanu
bless
me👍
—
ganesh
bandla
(@ganeshbandla)
July
19,
2015
అలాగే..బాహుబలి సినిమా తీసి తెలుగు సినిమా స్ధాయిని అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారికి నా ధన్యవాదాలు అని చెప్తూ ఇలా ట్వీట్ చేసారు.
Bahubali
cinema
teesi
Telugu
cinema
sthayini
Antharjaathiya
sthayiki
teesukellina
Rajamouli
gariki
Na
Dhanyavaadalu.
—
ganesh
bandla
(@ganeshbandla)
July
19,
2015