Don't Miss!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- News టీడీపీలో ప్రకంపనలు..పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కేటీఆర్ను కలిసిన చక్రి తల్లి, తోబుట్టువులు (ఫోటోస్)
హైదరాబాద్: చక్రి మరణం తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి. చక్రిది సహజ మరణం కాదని...ఆయన విష ప్రయోగం వల్లనే చనిపోయాడనే వాదన తెరపైకి వచ్చింది. చక్రి భార్య....చక్రి తల్లి, తోబుట్టువులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో చక్రి మరణంపై విచారణ జరిపించాల్సిందిగా మంత్రి కేటీఆర్ను కలిసారు చక్రి తల్లి, తోబుట్టువులు. అనంతరం చక్రి సోదరి కృష్ణప్రియ మీడియాతో మాట్లాడుతూ చక్రి మరణంపై అనుమానాలు ఉన్నాయన్నారు. చక్రి మరణంపై త్వరగా విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ను కోరామని కృష్ణప్రియ చెప్పారు.
స్లైడ్ షోలో ఫోటోలు...
చక్రి భార్య అలా...
చక్రి
మరణానికి
అత్తింటి
వారే
కారణమని
చక్రి
భార్య
శ్రావణి
ఇటీవల
పోలీసులకు
ఫిర్యాదు
చేశారు.
చక్కి తల్లి ఇలా
ఆ
మరునాడే
చక్రి
తల్లి
సైతం
పోలీసుస్టేషన్
మెట్లెక్కారు.
చక్రి
మృతికి
ఆయన
భార్య
శ్రావణి
కారణమని
ఫిర్యాదు
చేశారు.
కేటీఆర్ వద్దకు పంచాయితీ
ఈ
నేపథ్యంలో
చక్రి
తల్లి,
సోదరుడు,
సోదరీమణులు
మంత్రి
కేటీఆర్ను
కలవడం
ప్రాధాన్యం
సంతరించుకుంది.
కేటీఆర్ జోక్యం చేసుకంటారా?
ఈ
వ్యవహారంలో
కేటీఆర్
జోక్యం
చేసుకుంటారా?
లేదా?
అనేది
చర్చనీయాంశం
అయింది.