For Daily Alerts
Don't Miss!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కేటీఆర్-కేసీఆర్ ఎలానో.... చిరు-రామ్ చరణ్ అలా!
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బేనర్ నిర్మించిన చిత్రం 'ధృవ'. ఈ నెల 9న సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ వేడుకకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ... ఎందరో సీఎంల కొడుకులు ఉన్నారు. అందరూ ఎందుకు రాజకీయంగా రాణించేక పోయారు. కేటీఆర్ మాత్రమే ఎందుకు రాణించారు. ఎందుకంటే కేటీఆర్ టాలెంటెడ్ కాబట్టి. విషయం ఉంది కాబట్టే కేసీఆర్ కేటీఆర్ ను మంత్రిని చేసారు. తన స్వశక్తితో కేటీఆర్ మంత్రి అయ్యారు అంటూ పోసారి ప్రశంసించారు. కేసీఆర్-కేటీఆర్ ఎలాగో... చిరంజీవి రామ్ చరణ్ అలాగే అని పోసాని చెప్పుకొచ్చారు. చరణ్ కు టాలెంట్ ఉంది కాబట్టే టాప్ హీరోగా రాణిస్తున్నాడని తెలిపారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Posani speech about Ram Charan and Chiranjeevi and KTR.
Story first published: Wednesday, December 7, 2016, 15:52 [IST]
Other articles published on Dec 7, 2016