For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
దక్షిణాదిలోనే "మహారాజ" మౌళి!
News
oi-Santaram
By Santaram
|
ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళికి భారత సినిమా ప్రముఖులు నీరాజనాలు పట్టారు. ఫిక్కీ మీడీయా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం ఇచ్చారు. సినిమా స్క్రిప్టులో స్క్రీన్ ప్లే లో వస్తున్న ఆధునిక పోకడలపై ఆయన తన అభిప్రాయాలను విన్పించారు. మణిరత్నం, గోవింద్ నిహలానీ వంటి అగ్ర దర్శకులతో రాజమౌళి ఇంటరాక్ట్ అయ్యారు. ఇంత చిన్న వయసులో రాజమౌళి ఇన్ని విజయాలు సాధించడంపై వారు ప్రశంసించినట్టు తెలుస్తోంది.
త్వరలో భారతీయ సినిమాలు కూడా అంతర్జాతీయంగా మోత మోగించగలవన్న విశ్వాసాన్ని రాజమౌళి తన ప్రసంగంలో వ్యక్తం చేశారు. "మగధీర" సినిమా రూపకల్పనలో రాజమౌళి చూపిన ప్రతిభను పలువురు ప్రశంసించారు. డిసెంబర్ లో మగధీర శతదినోత్సవం జరుగనుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రాజమౌళి మగధీర మణిరత్నం స్క్రిప్టు దర్శకత్వం ఉపన్యాసం ఫిక్కీ rajamouli magadheera maniratnam script direction speech ficci
Story first published: Friday, November 20, 2009, 11:57 [IST]
Other articles published on Nov 20, 2009