Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూరి జగన్నాథ్ ఫేస్ బుక్ పోస్ట్ హాట్ టాపిక్
హైదరాబాద్: పూరి జగన్నాథ్ చేసిన ఓ ఫేస్ బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇండోనేషియాలోని బాలీ బీచ్ లో యోగా ప్రోగ్రాం అంటూ ఆయన ఓ ఫోటో పోస్టు చేసారు. అయితే దీనిపై కొందరు స్పందిస్తూ ఇది యోగా కాదు...‘ఇంద్రియా భోగా' అంటూ కొందరు విమర్శలకు దిగారు. వందలాది కామెంట్స్ వస్తున్నాయి.
YOGA PROGRAM... ACRO VINYASA IN BALI- INDONESIA
Posted by Puri Jagannadh on Thursday, November 19, 2015
ప్రస్తుతం
పూరి
దర్శకత్వంలో
వహిస్తున్న
‘లోఫర్'
సినిమా
వివరాల్లోకి
వెళితే..
పూరీ
జగన్నాథ్
దర్శకత్వంలో
వరుణ్తేజ్
హీరోగా
రూపుదిద్దుకున్న
చిత్రం
'లోఫర్'.
ఇటీవల
యూట్యూబ్లో
విడుదలైన
ఈ
చిత్రం
ట్రైలర్కు
విశేష
స్పందన
లభిస్తోంది.
సీకే
ఎంటర్టైన్మెంట్
బ్యానర్పై
తెరకెక్కించిన
ఈ
చిత్రంలో
రేవతి,
పోసాని
కృష్ణమురళీ
ప్రధాన
పాత్రలు
పోషించారు.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ గతంలో కంటే డిపరెంటుగా చూపించబోతున్నాడు. బ్రహ్మానందం, రేవతి, పోసాని, ముఖేష్ రుషి, సంపూర్ణేష్బాబు, సప్తగిరి, పవిత్రలోకేష్, ఉత్తేజ్, భద్రమ్ తదితరులు నటించారు. సంగీతం: సునీల్ కశ్యప్. ఈ చిత్రంలో చరణ్ దీప్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోంది.