For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గుండు చేయించుకున్నరాఘవేంద్రరావు
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు తిరుమలి తిరుపతి దేవస్థానం కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని తల నీలాలు సమర్పించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అన్నమయ్య సినిమా తెరకెక్కించినందుకు ఆ ఏడు కొండల వాడే తనకు బహుమతిగా తనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా నియమించారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీని ద్వారా తనకు ఆ ఏడు కొండల వాడికి మరింత సేవ చేసే బాగ్యం దక్కిందని భావిస్తున్నట్లు తెలిపారు.
రాఘ వేంద్రరావు తెలుగు సినిమా పరిశ్రమలో రక్తిరస చిత్రాలతో పాటు...భక్తి రస చిత్రాలు తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చి అన్నమయ్య, శ్రీరామదాసు, పాండు రంగడు, షిరిడి సాయి బాబా లాంటి భక్తిరస చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
K Raghavendra Rao was chosen one of the members of the secretarial body of Tirumala Tirupathi Devasthanam( TTD). The director visited Tirumala to offer prayers to god and he appeared with tonsured head.
Story first published: Wednesday, April 29, 2015, 11:52 [IST]
Other articles published on Apr 29, 2015