Don't Miss!
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అల్లు అరవింద్ వల్లే వసూళ్లు తగ్గాయి: రాజమౌళి
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 500 కోట్ల మార్కును అందుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర' సినిమా కూడా భారీగా వసూళ్లు సాధించి అప్పట్లో తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ‘మగధీర' సినిమా తీసినప్పుడే తాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని నిర్మాత అల్లు అరవింద్కు సూచించానని, కానీ తెలుగులో విడుదలైన సంవత్సరం తర్వాత తమిళంలో రిలీజ్ చేశారు. అయినప్పటికీ రూ.4 కోట్ల వరకు వసూళ్లు చేసింది. తాను చెప్పినట్లు చేస్తే మగధీర వసూళ్లు మరింత పెరిగి ఉండేవని రాజమౌళి తెలిపారు.
బాహుబలి
సినిమా
విషయానికొస్తే...
బాహుబలి
సినిమా
రూ.
500
కోట్ల
వసూలు
చేసిన
సినిమాల
జాబితాలో
చేరింది.
ఇప్పటి
వరకు
కేవలం
బాలీవుడ్
సినిమాలు
మాత్రమే
రూ.
500
కోట్ల
మార్కును
అందుకున్నాయి.
హిందీయేతర
సినిమాలు
రూ
500
మార్కును
అందుకున్న
దాఖలాలు
భారతీయ
సినీ
చరిత్రలో
ఇప్పటి
వరకు
లేనేలేదు.
ఇండియన్
సినీ
చరిత్రలో
ఇప్పటి
వరకు
అమీర్
ఖాన్
నటించిన
ధూమ్
3,
పికె
చిత్రాలు
మాత్రమే
ఆ
ఘనట
సాధించాయి
అందుకున్నాయి.
బాహుబలి సినిమా నాలుగో వారంలోనూ ప్రపంచ వ్యాప్తంగా 2000లకు పైగా స్క్రీన్లలో ప్రదర్శితం అవుతుండటం గమనార్హం. సినిమాకు విడుదలైన ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. త్వరలో రాజమౌళి ‘బాహుబలి' పార్ట్ 2 షూటింగుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి ఫార్ట్ 1 భారీ విజయం సాధించడంతో రెండో భాగం...... పార్ట్ 2ను బాలీవుడ్ స్టార్లయిన హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లతో తీస్తే మంచి ఫలితాలు వస్తాయని కరణ్ జోహార్ సూచించాడట. అయితే రాజమౌళి అందుకు టెమ్ట్ కాలేదు, తాను ముందుకు అనుకున్న ప్రకారం ప్రభాస్, రానాలతోనే సెకండ్ పార్ట్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు.