Don't Miss!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పద్మ పురస్కారం అందుకున్న రాజమౌళి (ఫోటోస్)
హైదరాబాద్: భారత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మ పురస్కారాలకు ఈ సారి సినిమా రంగం నుండి రజనీకాంత్, రాజమౌళి ఎంపికైన సంగతి తెలిసిందే. రజనీకాంత్ పద్మవిభూషణ్ పురస్కారానికి, రాజమౌళి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.
తాజాగా మంగళవారం రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ చేతుల మీదుగా రాజమౌళి, రజనీకాంత్ తదితరులు పద్మపురస్కారాలు అందుకున్నారు. బాలీవుడ్ నుండి ప్రియాంక చోప్రా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వీరితో పాటు మీడియా రంగానికి సంబంధించి రాజమోజీరావు కూడా పద్మవిభూషణ్ ఈ పురస్కారం అందుకున్నారు.
రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గాను రాజమౌళి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. స్లైడ్ షోలో ఫోటోస్...
రాజమౌళి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న రాజమౌళి.
రజనీకాంత్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న రజనీకాంత్
ప్రియాంక
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న ప్రియాంక
పద్మ పురస్కారాలు
పద్మ పురస్కారాలు..