For Daily Alerts
Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కేసీఆర్ మాటను చాలెంజ్గా తీసుకున్న రాజేంద్రప్రసాద్
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: మొక్కలు నాటుదాం పచ్చదనాన్ని పెంపొందిద్దా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఛాలెంజ్గా తీసుకున్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని ఫిలించాంబర్ వద్ద మొక్కలు నాటారు.
ఈసందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....కేసీఆర్ హరితహారం పథకం ప్రారంభించడం సంతోషించదగిన విషయమన్నారు. చెట్లు అమ్మ తరువాత అమ్మలాంటివని, చెట్లను పెంచడం, వాటిని కాపాడటం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ యాదవ్, ప్రజాగాయకుడు దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Rajendra Prasad participated in Haritha Haram program at Film Chamber
Story first published: Wednesday, July 8, 2015, 17:44 [IST]
Other articles published on Jul 8, 2015