twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమా? రజనీ అభిమానుల కోసం రూ. 300 కోట్లు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అభిమానుల అండతో ఎదిగాం....వారి కోసం ఏదైనా చేయాలనే తపన పడే వారిలో రజనీకాంత్ ఒకరు. తాజాగా ఆయన అభిమానుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందుకోసం రూ. 300 కోట్లతో నిధి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

    ఈ నిధులతో సినిమాలు తీసి....వచ్చిన లాభాలను అభిమానుల సంక్షేమ నిధికి మళ్లించనున్నారట. మరి రజనీకాంత్ ఆలోచన ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది తేలాల్సి ఉంది. అయితే రాజనీకాంత్ ఈ ఆలోచన చేయడం వెనక రాజకీయ పరమైన ఆలోచన ఉందని అంటున్నారు.

     Rajinikanth to Make his Political Debut in 2016
    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    త్వరలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని...అందులో భాగంగానే అభిమానుల కోసం ఈ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు అంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు, బురద చల్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Source said that Rajinikanth to Make his Political Debut in 2016 Tamil Nadu Elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X