For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నిజమా? రజనీ అభిమానుల కోసం రూ. 300 కోట్లు?
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: అభిమానుల అండతో ఎదిగాం....వారి కోసం ఏదైనా చేయాలనే తపన పడే వారిలో రజనీకాంత్ ఒకరు. తాజాగా ఆయన అభిమానుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందుకోసం రూ. 300 కోట్లతో నిధి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఈ నిధులతో సినిమాలు తీసి....వచ్చిన లాభాలను అభిమానుల సంక్షేమ నిధికి మళ్లించనున్నారట. మరి రజనీకాంత్ ఆలోచన ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది తేలాల్సి ఉంది. అయితే రాజనీకాంత్ ఈ ఆలోచన చేయడం వెనక రాజకీయ పరమైన ఆలోచన ఉందని అంటున్నారు.
త్వరలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని...అందులో భాగంగానే అభిమానుల కోసం ఈ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు అంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు, బురద చల్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Source said that Rajinikanth to Make his Political Debut in 2016 Tamil Nadu Elections.
Story first published: Saturday, February 14, 2015, 17:24 [IST]
Other articles published on Feb 14, 2015