Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గోవిందుడు షో: మెగా ఫ్యాన్స్ ఆందోళన, పోలీసుల ఎంట్రీ
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అభిమానుల కోసం వివిధ ప్రాంతాల్లో ఉదయం 5.18 గంటలకే బెనిఫిట్ షోలు ఏర్పాటు చేసారు. అయితే హైదరాబాద్ కూకటపల్లిలోని విశ్వనాథ్ 70 ఎంఎం థియేటర్లో గంధరగోళ పరిస్థితి నెలకొంది.
ఉదయం 5.18కి షో ప్రారంభం కావాల్సి ఉండగా....శాటిలైట్ టెక్నికల్ సమస్య కారణంగా ఆలస్యంగా ఉదయం 6 గంటల తర్వాత షో మొదలైంది. ఫస్టాఫ్ ముగిసే వరకు ఉదయం 7.30 గంటలయింది. అయితే మళ్లీ టెక్నికల్ సమస్య రావడంతో సెకండాఫ్ దాదాపు గంటన్నర ఆలస్యంగా 9 గంటలకు ప్రారంభమైంది.
ఈ గ్యాపులో మెగాఫ్యాన్స్ థియేటర్లో ఆందోళనకు దిగారు. ప్రొజెక్టర్ రూంలోకి చొచ్చుకెళ్లారు. వెంటనే యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన కొందరు పోలీసులు థియేటర్లోకి వచ్చి ప్రొజెక్టర్ రూంలోకి చొచ్చుకెళ్లిన వారిని బయటకు పంపారు. పోలీసుల భద్రత మధ్య సమస్య సరిచేసారు. 9 గంటలకు షో ప్రారంభం కావడంతో అంతా సద్దు మనిగింది.
ఒక్కో
టిక్కెట్
700పైనే...
తొలి
రోజు,
తొలి
షో
చూడాలనే
అభిమానుల
వీక్
నెస్
ఆసరాగా
చేసుకుని
షో
నిర్వాహకులు
ఒక్కో
టికెట్
రూ.
700
నుండి
800
వందల
వరుకు
బ్లాక్
లో
అమ్మడం
గమనార్హం.
స్పెషల్
మార్నింగ్
షో
పేరుతో
ప్రత్యేకంగా
టిక్కెట్లు
ముద్రించారు.
ఆ
టిక్కెట్లపై
రేటు
ముద్రించి
లేక
పోవడంతో
ఇష్టం
వచ్చిన
రేటుకు
బ్లాక్
లో
అమ్మారు.
ఇంత
రేటు
పెట్టి......ఆలస్యంగా
సినిమా
చూడటంపై
పలువురు
ఫ్యాన్స్
ఆందోళన
వ్యక్తం
చేసారు.