For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తుపాను బాధితులకు హీరో సచిన్ 15 లక్షల విరాళం
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: ఇటీవల తెలుగులో విడుదలైన నీ జతగా నేనుండాలి చిత్రంలో నటించిన హీరో సచిన్ జోషి తుఫాన్ బాధితుల్ని ఆదుకునేందుకు తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తనను ఆమితంగా అభిమానించే తెలుగు వారికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అన్నారు.
తుపాను రూపంలో వచ్చిన ఇలాంటి విపత్కర పరిస్థితిని మీడియాలో చూసి తట్టుకోలేకపోయానని ఆయన అన్నారు. హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం 15 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఉత్తారాంధ్ర ప్రాంతాలు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Actor Sachin Joshi has joined the list of celebrities who have donated for the Hudhud cyclone relief. He has donated an amount of Rs. 15 lakhs.
Story first published: Friday, October 17, 2014, 13:21 [IST]
Other articles published on Oct 17, 2014