For Daily Alerts
Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీకాంత్ ‘రోబో 2.0’లో మరో బాలీవుడ్ విలన్
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
రజినీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'రోబో2.0' సినిమా షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్కు వచ్చేసింది. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తుండగా, ఇందులో మరో విలన్గా బాలీవుడ్ యాక్టర్ సుధాన్షు పాండే నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఈ మూవీలో డాక్టర్ బోరా కొడుకు పాత్రలో నెగిటివ్ పాత్రలో నటిస్తున్నానని సోషల్ మీడియాలో వెల్లడించాడు. అంతేకాదు అక్షయ్ కుమార్కు, తనకు మధ్య ఒక ఫైట్ కూడా ఉన్నట్లు చెప్పాడు. అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్నా పూర్తి విలన్ మాత్రం అక్షయ్ కుమారేనని పేర్కొన్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Sudhanshu Pandey made his Tamil debut through Ajith's Billa 2. Now he will be doing the role of a villain in Shankar's Enthiran 2.0.
Story first published: Tuesday, November 15, 2016, 17:54 [IST]
Other articles published on Nov 15, 2016